Home » passengers
టికెట్ లేకుండా ప్రయాణం నేరం. దీనికి రూ.500 జరిమానా. ఇలాంటి హెచ్చరిక బోర్డులు ఆర్టీసీ బస్సుల్లో చూసే ఉంటారు. ఇకపై ఈ రూల్ ని మరింత పక్కాగా అమలు చేయాలని టీఎస్
భారతీయ రైల్వే.. యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. రైలు టికెట్లపై 50శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. ''ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం రైల్వే ఈ ఆఫర్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఇకపై మెట్రో ప్రయాణికులకు ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి రానుంది. మెట్రో రైల్లో కంటిన్యూగా ఇంటర్నెట్ పొందేందుకు
గుంపులో గోవిందాలాగా ఉండటం కొంతమందికి ఇష్టం ఉండదు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. సరిగ్గా అలాగే ఆలోచించాడు ఓ ఆటో వాలా. అందరి ఆటోల్లా తన ఆటో ఉండకూడదు..కాస్త డిఫరెంట్ గా ఉండాలనుకున్నాడు. తన ఆటో ఎక్కినవా�
రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తాం. ఇదీ ఐఆర్ సీటీసీ ఇచ్చిన హామీ. ఇప్పుడా హామీని నిలుపుకునేందుకు ఐఆర్ సీటీసీ రెడీ అయ్యింది. తేజస్ రైల్లో ప్రయాణించిన
ఇచ్చిన మాట ప్రకారం IRCTC రైలు ఆలస్యం అయినందుకు ప్రయాణికులకు నష్ట పరిహారం చెల్లిస్తోంది. దేశంలో ప్రారంభమైన తొలి ప్రయివేటు రైలు తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రారంభమైనప్పడు… ఒక వేళ ఏదైనా కారణంతో రైలు ఆలస్యం అయితే అందుకు పరిహారం చెల్లిస్తామని ఐఆర్సీటీ�
ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. శనివారం(అక్టోబర్ 5,2019) ఒక్క రోజే మెట్రోలో 3.65 లక్షల మంది ప్రయాణించారు. గతంలో 3.06
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికుల చూపు మెట్రో రైలుపై పడింది. బస్సులు తిరక్కపోవడంతో మెట్రో సర్వీసులకు డిమాండ్ పెరిగింది. గమ్య స్థానాలకు
దసరా పండుగ వేళ తెలంగాణలో ప్రయాణికులకు పెద్ద సమస్య వచ్చి పడింది. దసరాకి ఇంటికి వెళ్లేది ఎలా అని వర్రీ అవుతున్నారు. ఈసారి ఇంటికి పోలేమా, పండుగను ఆనందంగా
దక్షిణ మధ్య రైల్వేశాఖ దసరా పండుగ షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధర భారీగా పెంచేశారు. ఏకంగా మూడింతలు పెంచారు. ప్రస్తుతం