Home » passengers
ఢిల్లీలో మంకీపాక్స్పై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక సమావేశం నిర్వహించింది. దీనికి పోర్టులు, ఎయిర్పోర్టు అధికారులతోపాటు వైద్యాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంకీపాక్స్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
చార్జీలు పెంచితే ప్రశ్నించే హక్కు లేదా..?
విమానాల్లో చాలా మంది ప్రయాణికులు కోవిడ్ రూల్స్ పాటించడం లేదని ఒక ప్రయాణికుడు వేసిన పిల్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఈ సూచనలు చేసింది. జస్టిస్ విపిన్ సంఘి ఆధ్వర్యంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది.
నేపాల్లో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఆదివారం ఉదయం నేపాల్లోని పోఖారా నుంచి జామ్సన్ వెళ్తున్న తారా ఎయిర్కు చెందిన విమానానికి 9:55 నిమిషాల సమయంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.
20 నిమిషాలు ముందే చేరుకుంది ఓ రైలు. దీంతో ప్రయాణీకులు ఆనందంతో బోగీలోంచి దిగి ప్లాట్ఫామ్ డ్యాన్సులతో ఇరగదీశారు.
జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సైన్యం, ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా రక్షణ చర్యలు చేపట్టింది. రైలులో చిక్కుకున్న 119 మంది ప్రయాణికుల్ని హెలికాప్టర్లలో సురక్షితంగా తరలించింది.
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైళ్లు, ప్లాట్ఫారమ్లపై మాస్క్లు ధరించని ప్రయాణీకులకు సెంట్రల్ రైల్వే భారీగా జరిమానాలను విధిస్తోంది.
ఆర్టీసీ బస్సుల్లో మాస్కు లేకుంటే స్పాట్ లోనే జరిమానా విధిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది.
ఇటలీ నుంచి పంజాబ్లోని అమృత్సర్కు వస్తున్న విమానాలు కోవిడ్ వైరస్ ని మోసుకొస్తున్నట్టుగా ఉన్నాయి. గురువారం ఇటలీలోని మిలాన్ నుంచి అమృత్సర్ వచ్చిన ఓ ఛార్టర్డ్ విమానంలో 125 మంది
కరోనా కట్టడికి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. సరైన మాస్క్ ఉంటేనే ప్రయాణికులను బస్సులోకి అనుమతించాలన్నారు. డ్రైవర్, కండక్టర్ విధిగా మాస్క్ ధరించాలని తెలిపారు.