Home » Patancheru
మహిపాల్ రెడ్డి అనుచరుల్లో చాలామంది తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తేనే బాగుంటుందని అభిప్రాయపడినట్టు సమాచారం.
గుమ్మడిదల మండలంలో ఓ వ్యక్తి నాలా క్లియరెన్స్ కోసం ఎన్వోసీ కావాలని అడగ్గా.. అందుకు ఏఈ కిశోర్ 10 లక్షలు డిమాండ్ చేశారు.
ఎవరికి వారు తమ సీనియారిటీని, అర్హతలను వివరిస్తూ నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు దక్కించుకోవాలని చూస్తున్నారు.
నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ వీడినా నష్టం లేదని తాను అందుబాటులో ఉంటానని..
అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని తెలిపింది.
341 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారుల నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు ఈడీ అధికారులు తమ విచారణలో గుర్తించారు.
Nilam Madhu Mudiraj Resigns Congress : ముందు తనను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్.. ఆ తర్వాత మరొకరికి ఆ టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నీలం మధు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి..
ప్రభుత్వం ఆశించిన దాని కంటే రెండు రెట్లు అధికంగా ఆదాయం వచ్చింది.Patancheru Mokila Lands
బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కుంట భూమిని కబ్జా చేసి ఫంక్షన్ హాలు కట్టారని నందీశ్వర్ గౌడ్ చెప్పారు.
Parshottam Rupala : గ్రామ పంచాయతీలకు నేరుగా 2.5 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని పేర్కొన్నారు.