-
Home » Patancheru
Patancheru
కారు యూటర్న్..! ఆ ఒక్క ఎమ్మెల్యే విషయంలో బీఆర్ఎస్ ఆలోచన మారిందా.. రీఎంట్రీకి ఓకే చెప్పినట్లేనా..
10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడంతో..ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి హైకోర్టు తలుపు తట్టింది. ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది గులాబీ పార్టీ.
Hyderabad: రేపు, ఎల్లుండి ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
పటాన్చెరు-హైదర్నగర్, కలబ్గూర్-పటాన్చెరు వరకు పీఎస్సీ పంపింగ్ మెయిన్లో పలు ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడడంతో రిపేరింగ్ పనులు జరుగుతాయి.
తప్పు చేశా...! ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి యూటర్న్..! మిగతా వాళ్లది అదే దారేనా?
సరిగ్గా మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న వేళ.. మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతున్నాయ్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం కాకుండా..
సంక్రాంతి పండుగ పూట సంగారెడ్డిలో విషాద ఘటన..
Sangareddy : సంక్రాంతి పండుగ పూట సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి సమీపంలోని చెట్ల పొదల్లో పిచ్చి చెట్లకు కాసిన విషపు కాయలు తిని ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
గూడెం మహిపాల్రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా?
మహిపాల్ రెడ్డి అనుచరుల్లో చాలామంది తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తేనే బాగుంటుందని అభిప్రాయపడినట్టు సమాచారం.
ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదేమో..! లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన ఏఈ
గుమ్మడిదల మండలంలో ఓ వ్యక్తి నాలా క్లియరెన్స్ కోసం ఎన్వోసీ కావాలని అడగ్గా.. అందుకు ఏఈ కిశోర్ 10 లక్షలు డిమాండ్ చేశారు.
ఆ నియోజకవర్గంలో కారు స్టీరింగ్ ఎవరికి? ఇంకా ఎందుకు పెండింగ్లో పెట్టారు?
ఎవరికి వారు తమ సీనియారిటీని, అర్హతలను వివరిస్తూ నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు దక్కించుకోవాలని చూస్తున్నారు.
ఆ నియోజకవర్గాల్లో కారు రథసారధి ఎవరు? ఇన్చార్జ్లను ఎందుకు నియమించడం లేదు?
నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ వీడినా నష్టం లేదని తాను అందుబాటులో ఉంటానని..
రూ.300 కోట్ల అక్రమాలు జరిగాయి- బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన
అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని తెలిపింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాల కలకలం.. భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం
341 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారుల నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు ఈడీ అధికారులు తమ విచారణలో గుర్తించారు.