-
Home » Patnam Mahender Reddy
Patnam Mahender Reddy
FTL పరిధిలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫాంహౌస్
FTL పరిధిలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫాంహౌస్
కాంగ్రెస్ పార్టీలో చేరిన అల్లు అర్జున్ మామ, పలువురు బీఆర్ఎస్ నేతలు
వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సహా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి..
KCR : మహేందర్రెడ్డిని అందలం ఎక్కించింది అందుకేనా.. ఎన్నికల వేళ కేసీఆర్ కీలక ఎత్తుగడ!
మహేందర్రెడ్డిని మంత్రి చేస్తానని చెప్పి.. కేవలం రెండు రోజుల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు మంత్రి వర్గ విస్తరణేంటి?
Telangana Politics: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి.. చాలా రోజుల తర్వాత రాజ్ భవన్కు వచ్చిన కేసీఆర్
గవర్నర్తో విబేధాల కారణంగా చాలా కాలంగా గవర్నర్ కార్యాలయంతో దూరంగా ఉంటూ వస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. చాలా కాలం తర్వాత రాజ్ భవన్కు వచ్చారు.
Telangana Cabinet : నేడే తెలంగాణ కేబినెట్ విస్తరణ, మంత్రివర్గం నుంచి ఒకరికి ఉద్వాసన?
అదే జరిగితే, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఒకరిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. Telangana Cabinet - CM KCR
Telangana Cabinet : రేపు తెలంగాణ కేబినెట్ విస్తరణ
రేపు తెలంగాణ కేబినెట్ విస్తరణ
Tandur Politics: ఆసక్తికరంగా తాండూరు రాజకీయం.. ఆధిపత్యం కోసం ఎత్తులకు పైఎత్తులు!
పదేళ్ల క్రితం ఒకే గొడుగు కింద ఉన్న ముగ్గురు.. ఇప్పుడు వేర్వేరు పార్టీల తరఫున ప్రత్యర్థులుగా మారతారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారుతోంది.
Tandur Constituency: బీఆర్ఎస్లో హీట్ పుట్టిస్తున్న తాండూరు పాలిటిక్స్.. కాంగ్రెస్, బీజేపీ ప్లానేంటి?
Tandur Assembly Constituency: రాష్ట్ర రాజకీయం అంతా ఒక ఎత్తైతే.. తాండూరు రాజకీయం (Tandur Politics) మరో ఎత్తు. ఇక్కడ ఎప్పుడూ హైవోల్టేజ్ రాజకీయమే కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థ�
Patnam Mahender Reddy: తెలంగాణ కాంగ్రెస్లో మళ్లీ భారీగా చేరికలు.. 20న ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న నేతలు వీరే..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వారు కాంగ్రెస్ లో చేరతారు.
Patnam Mahender Reddy: నా మాటలు వక్రీకరించారు: పట్నం మహేందర్ రెడ్డి
తాను సీఐతో మాట్లాడింది వాస్తవమని, ఒక్కరు కాదు.. ఇద్దరు సీఐలతో మాట్లాడానని.. అయితే, తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.