Home » Pavithra Lokesh
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్(Naresh), పవిత్రా లోకేశ్(Pavithra Lokesh) జంటగా నటించిన సినిమా ‘మళ్ళీ పెళ్లి'(Malli Pelli). జూన్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్(Naresh), పవిత్రా లోకేశ్(Pavithra Lokesh) జంటగా నటించిన చిత్రం 'మళ్ళీ పెళ్లి'(Malli Pelli). నిర్మాత, డెరెక్టర్ ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
వీళ్ళిద్దర్నీ ఈ వయసులో ప్రేమ, పెళ్లి అని ట్రోల్ చేసినా ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం వీరిద్దర్నీ అభినందిస్తున్నారు పలువురు నెటిజన్లు. ఎందుకంటే పవిత్ర లోకేష్ ఇప్పుడు కూడా చదువుకుంటుందట.
నరేష్ - పవిత్రల మళ్ళీ పెళ్లి మూవీ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. మరి మొదటిరోజు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
మళ్ళీ పెళ్లి సినిమాకు కూడా నరేష్ భారీగా ప్రమోషన్స్ చేశారు. రిలీజ్ కూడా గ్రాండ్ గానే చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. చాలా వరకు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టుకు నరేశ్ భార్య రమ్య రఘుపతి
మళ్లీ పెళ్లి సినిమాకు రిలీజ్ కి ముందు అడ్డంకి ఎదురైంది. గతంలో నరేష్ - పవిత్ర విషయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకొచ్చి రచ్చ చేసింది. నరేష్ కి విడాకులు ఇవ్వనని, వాళ్ళ పెళ్లి జరగనివ్వనని కామెంట్స్ చేసింది. తాజాగా రమ్య మళ్లీ పెళ్లి �
MS రాజు దర్శకత్వంలో నరేశ్, పవిత్ర జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26న రిలీజ్ కానుంది. నటి పవిత్ర లోకేశ్ తాజాగా ప్రమోషన్స్ లో అలరించింది.
నరేష్, పవిత్ర పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేశ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. నరేష్ - పవిత్ర జంటగా ఈవెంట్ లో అదరగొట్టారు. స్టేజి మీద డ్యాన్స్ చేసి రచ్చ చేశారు.