Home » Pawan Kalyan Wife
అన్నా లెజినోవా పై వస్తున్న ట్రోల్స్ పై నటి విజయశాంతి స్పందించారు.
తనయుడు మార్క్ శంకర్ కోలుకోవడంతో పవన్ భార్య అన్నా కొణిదెల తిరుమల వెళ్లి మొక్కులు సమర్పించి అన్నదానానికి 17 లక్షల విరాళం అందించి భక్తులకు అన్నదానం చేసారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల దర్శించుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల దర్శించుకున్నారు.
పవన్ గెలవడంతో భార్య అన్నా లేజనోవా పవన్ కళ్యాణ్ కి వీర తిలకం పెట్టి హారతి ఇచ్చింది.
ఇప్పటికే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లావణ్య వరుణ్ లు ఇటలీకి వెళ్లారు. కొంతమంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటలీకి వెళ్లారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, తన భార్య అన్నాలెజనోవాతో కలిసి ఇటలీ ప్రయాణమయ్యారు.