Home » Pawan kalyan
ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు.
గోదావరి గడ్డపైనే పొత్తు ప్రకటన విడుదల కావడం.. ఇప్పుడు అదే గోదావరి జిల్లాల్లో సీట్ల సర్దుబాటుపై భిన్నప్రకనటలు చేయడం.. మరిన్ని స్థానాల్లోనూ పోటీ చేయాల్సిందేనంటూ జనసేనానిపై ఒత్తిడి పెరుగుతుండటం హీట్ పుట్టిస్తోంది. అసలు గోదావరి తీరంలో జనసేన
జనసేన - టీడీపీ పొత్తు విషయంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు.
నాగబాబు ట్వీట్ ప్రకారం.. కొన్ని నిబంధనలు కొన్నిసార్లు గుర్తుచేసుకోవాలంటూ న్యూటన్స్ నియమాలతో పోస్టు చేశారు. అంటే.. చర్యలకు ప్రతిచర్య ఉంటుందని అర్థం వచ్చేలా నాగబాబు పోస్టు చేశారు.
వెన్నుపోటు పొడిచే వాళ్లంతా ఒక్కటయ్యారని విరుచుకుపడ్డారు. సోనియా, చంద్రబాబు కలిసి జగన్ ను జైలుకు పంపారని అన్నారు.
పవన్ కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది. ప్రకటించారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారు. జనసేన ప్రకటించిన సీట్ల విషయంలో..
పవన్ కళ్యాణ్ గురించి, ఏపీ రాజకీయాల గురించి, జనసేన గురించి నిహారిక సంచలన వ్యాఖ్యలు చేసింది.
పార్టీ బలంగా ఉన్న విజయవాడ వెస్ట్ను వదులుకోవద్దని టీడీపీ నేతలు ఓవైపు.. బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఒక సీటు కచ్చితంగా బీసీలకు కేటాయించాలని బుద్ధా వెంకన్న మరోవైపు డిమాండ్ చేయడంతో అధిష్టానానికి చిక్కులు వచ్చి పడ్డాయి.
నాలుగున్నరేళ్లుగా రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు టీడీపీకి ఇన్ఛార్జిలే లేరని చెప్పారు. జనసైనికుల్లో, పార్టీ నేతల్లో తనపై వస్తున్న వ్యతిరేకతను తగ్గిచేందుకే పవన్..
టీడీపీని ఉద్దేశిస్తూ పవన్ చేసిన పొత్తుధర్మం వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాయుడు స్పందించారు.