Home » Paytm
టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్వాగతించాడు. విశేష జనాదరణ పొందిన టిక్ టాక్, యూసీ బ్రౌజర్, వియ్ చాట్, షేర్ ఇట్ తదితర యాప్ లను దేశంలో నిషేధించడం దేశ ప్రయ�
మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ILO)తెలిపిన వివరాల ప్రకారం…. భారత
మెట్రో రైలు ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆన్ లైన్ టికెట్ విధానాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రవేశ పెట్టారు. పేటియం భాగస్వామ్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ ఆండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఎం�
నక్క తోక తొక్కాడో మరొకటి తొక్కాడో తెలియదు కానీ.. ఆ వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. లక్షీదేవి అతడిని కరుణించింది. కనక వర్షం కురిపించింది. ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ యాప్
దేశీయ టెలికం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో డిజిటల్ పేమెంట్స్ పై కూడా దూసుకెళ్తోంది. తక్కువ ధరకే ఎక్కువ మొబైల్ డేటా అందించి డేటా విప్లవానికి తెరలేపిన జియో.. డిజిటల్ పేమెంట్స్ సంస్థలకు పోటీగా UPI పేమెంట్ విధానం కూడా అమల్లోకి తీసుకొస్తోంద�
ఆపిల్ కంపెనీకి చెందిన వాచ్కు బదులుగా.. వేరే వాచ్ను డెలివరీ చేసినందుకు ఓ వ్యక్తి పేటీఎమ్ యాప్పై జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన రిషబ్ బి అనే వ్యక్తి ఫిబ్రవరి 22, 2018న రూ .22,900 విలువైన ఆపిల్ వాచ్ �
భారత్లో ట్రివాగో అంటే తెలియని వాళ్లు లేరు. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ట్రివాగోకు అంత బ్రాండింగ్ తెచ్చిపెట్టాడు అభినవ్ కుమార్. అతని మార్కెటింగ్ స్కిల్స్కు ఫిదా అయిపోయిన పేటీఎమ్ అతణ్ని తన ప్రొడక్ట్ మార్కెటింగ్కు వైస్ ప్రెసిడెంట్గా సెలక్ట
వీకెండ్ ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాకు వెళ్లాలనుకున్నారా? మనకు కనిపించే టిక్కెట్ ధర ఒకటి. బుక్ అయ్యాక పడే ధర మరొకటి. రకరకాల టాక్స్లను టిక్కెట్లపై రుద్దేసి సామాన్యుడి జేబులను ఖాళీ చేస్తున్నాయి ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్స్. అయితే ఆన్�
క్రెడిట్ స్కోరు అనుసరించే సదరు అకౌంట్ దారుడికి క్రెడిట్ కార్డు అప్రూవల్, లోన్స్ బెనిఫెట్స్ ఇస్తుంటాయి ఫైనాన్షియల్ సంస్థలు.
ప్రముఖ ఆన్ లైన్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం, మల్టిపెక్స్ ఐనాక్స్ సేవలపై సైబర్ క్రైంలో ఫిర్యాదు నమోదైంది.