-
Home » peddi reddy
peddi reddy
‘శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం’.. హెలికాప్టర్ నుంచి పవన్ కళ్యాణ్ స్పెషల్ వీడియో
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం అంటూ ఆ వీడియోను విడుదల చేశారు.
ఇష్యూ ఏదైనా పవన్ రియాక్ట్ అయితే అంతేనా? పొలిటికల్గా వైసీపీని కార్నర్ చేస్తూనే ఉన్న జనసేనాని.. ఇప్పుడు ఇలా..
నిజానికి పెద్దిరెడ్డి, చంద్రబాబుకు మధ్య ఏళ్ల నాటి వైరం ఉందంటారు. కానీ సీబీఎన్ రాజకీయ ప్రత్యర్థిపై పవన్ ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది.
Peddi Reddy: కుప్పంలో చంద్రబాబుపై పోటీకి సిద్ధం.. మంత్రి పెద్దిరెడ్డి సవాల్
తమ ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే పుంగనూరుతోపాటు కుప్పం నుంచి కూడా పోటీ చేస్తానని పెద్ది రెడ్డి చెప్పారు. అంతేకాదు.. తన నియోజకవర్గమైన పుంగనూరులో చంద్రబాబు పోటీ చేస్తారా అని సవాల్ విసిరారు మంత్రి పెద్దిరెడ్డి.
ఎన్నడూ లేని విధంగా బీజేపీలో ఆ టికెట్ కోసం భారీ పోటీ, కారణం అదేనా
bjp mlc elections: వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు కమలం నేతలు కేడర్ను రెడీ చేస్తున్నారు. దీంతో అధిష్టానం దగ్గర పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న�
ఆ టీడీపీ నేత కుటుంబాన్ని పెద్దిరెడ్డి కుటుంబమే దగ్గరుండి వైసీపీలోకి తీసుకొస్తోందా?
dk family: డీకే ఆదికేశవులునాయుడు అంటే చిత్తూరు జిల్లాతో పాటు ఏపీ రాజకీయాల్లో సుపరిచితులే. మద్యం మొదలు అనేక వ్యాపారాలతో వేల కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టిన ఆయన.. అనేక రాజకీయ పార్టీల్లో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కోశాధికారి మొదలు చిత్తూ�
వైసీపీ ఫైర్ బ్రాండ్కు సొంత పార్టీలోనే పెరుగుతున్న శత్రువులు, రీసెంట్ గా మరో ముఖ్య నేతతో విభేదాలు
mla roja: చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య సంబంధాలు బాగా లేవు. వీరిద్దరి మధ్య విభేదాలపై పార్టీలో చాలా కాలంగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారం సీఎం జగన్ వరకు కూడా వెళ్లింది. ఎప్పటికప్పుడు వీరి మధ్య వివాదాలు సద్దుమణుగుతున్నట్టు�
రాఖీతో రోజా మార్క్ సెంటిమెంట్ పండిందా? అసలు ఫైర్ బ్రాండ్ వ్యూహం ఏంటి?
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏమి చేసినా సంచలనమే. ఓ సాధారణ యువతి నుంచి టాప్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో సినీ రంగంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆమె కష్టాలు తీరలేదు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడి�
30 రాజధానులంటూ వెటకారాలా? పెద్దిరెడ్డికి మతి ఉందా : రైతుల ఆగ్రహం
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్న క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు మరింత ఆగ్రహావేశాల్ని రగిలిస్తున్నాయి. ఏపికి మూడు రాజధానులు కాదు 30 రాజధానులు కడతామంటూ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంతంలోన�
పవన్ కళ్యాణ్ టీడీపీ కోవర్ట్ : మంత్రి పెద్దిరెడ్డి
పవన్ కళ్యాణ్ టీడీపీ కోవర్ట్ అని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. తిరుపతిలో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ 2 స్థానాల్లో పోటీ చేసి ఒక్కచోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేదని ఎద్దేవా చేశారు. రాజధానిపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలే�
వైసీపీ టార్గెట్ 3 : చిత్తూరు జిల్లాలో రివెంజ్ పాలిటిక్స్
చిత్తూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఎలాగైనా ఓడించాలంటూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కొందరు నాయకులను టార్గెట్ చేసుకుని