Home » Peddireddy Ramachandra reddy
పాత జిల్లాల్లో అన్నమయ్య జిల్లా పేరు ఉన్నప్పటికీ.. ఆ జిల్లా మ్యాపే మారిపోయింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. రాయచోటి జిల్లా కేంద్రాన్ని కోల్పోయింది.
అసలు ఇదంతా ఎలా జరిగింది..? ఎవరి ప్రమేయం ఉందనే అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
సజ్జల ఎస్టేట్ ఆక్రమించిన 63 ఎకరాల భూములు స్వాధీనం
పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
తిరుపతి నగరంలో ముఖ్యమైన ప్రాంతాలంతా ఇదివరకు ఉన్న మఠాలకు చెందినవే. హథిరామ్ మఠం తరహాలో బుగ్గ మఠానికి సైతం నగరంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయి.
అధికార యంత్రాంగం మొత్తం ఈ కుటుంబ వికృత చేష్టలు చూసీ చూడనట్టు ఉండకపోతే అంతే సంగతులు అన్నారు.
పూర్తి నివేదిక వస్తే పెద్దిరెడ్డి కార్నర్ అయిపోవడం పక్కా అంటున్నారు టీడీపీ నేతలు.
దీనిపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. పీఏసీ చైర్మన్ ను సభ్యులు ఎన్నుకుంటారు. సుమారు 20 మంది ..
పార్టీలో ప్రక్షాళన దిశగా వైసీపీ అడుగులు వేస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.