Home » Peddireddy Ramachandra reddy
అసలు ఇదంతా ఎలా జరిగింది..? ఎవరి ప్రమేయం ఉందనే అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
సజ్జల ఎస్టేట్ ఆక్రమించిన 63 ఎకరాల భూములు స్వాధీనం
పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
తిరుపతి నగరంలో ముఖ్యమైన ప్రాంతాలంతా ఇదివరకు ఉన్న మఠాలకు చెందినవే. హథిరామ్ మఠం తరహాలో బుగ్గ మఠానికి సైతం నగరంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయి.
అధికార యంత్రాంగం మొత్తం ఈ కుటుంబ వికృత చేష్టలు చూసీ చూడనట్టు ఉండకపోతే అంతే సంగతులు అన్నారు.
పూర్తి నివేదిక వస్తే పెద్దిరెడ్డి కార్నర్ అయిపోవడం పక్కా అంటున్నారు టీడీపీ నేతలు.
దీనిపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. పీఏసీ చైర్మన్ ను సభ్యులు ఎన్నుకుంటారు. సుమారు 20 మంది ..
పార్టీలో ప్రక్షాళన దిశగా వైసీపీ అడుగులు వేస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
కర్నూలులో లాగా మళ్ళీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన ఖరారు చేశారని, జగన్ పర్యటన అనగానే హడావిడిగా ..