-
Home » person
person
Fraud : సీఎం జగన్ పీఏనంటూ భారీ మోసం
సీఎం జగన్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన నాగరాజును ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Person Stole Cat : హైదరాబాద్ లో పిల్లిని దొంగిలించిన వ్యక్తి.. కేసు నమోదు చేసిన పోలీసులు
ఓ వ్యక్తి ఏకంగా పెంపుడు పిల్లినే దొంగిలించాడు. దీంతో ఆ పిల్లి యజమాని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
Airplane passenger heart attack : విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి రెండుసార్లు గుండె పోటు.. ప్రాణాలు కాపాడిన భారత సంతతి వైద్యుడు
విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి రెండు సార్లు గుండె పోటు రావడంతో భారత సంతతి వైద్యులు కాపాడారు. 10 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణంలో వ్యక్తి గుండె రెండు సార్లు ఆగిపోయింది. కార్డియాక్ అరెస్టు అయి స్పృహ కోల్పోయిన ప్రయాణికుడి ప్రాణాలను భారత సంతతి
Anand Mahindra : ‘వావ్ అత్యద్భుతం..ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి’
‘వావ్ అత్యద్భుతం..ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి’ ఆనంద్ మహేంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియో ఎక్స్ లెంట్
Strange Murder In Khammam : బైక్పై లిఫ్ట్ ఇస్తే ప్రాణం తీశాడు.. ఇంజెక్షన్ గుచ్చి హత్య చేసిన దుండగుడు
సినిమాల్లోని ఘటనలు కొన్నిసార్లు నిజజీవితంలోనూ జరుగుతుంటాయి. డిటెక్టివ్ సినిమాలో జరిగినట్టుగానే..ఒక్క ఇంజక్షన్తో ఖమ్మంలో హత్య జరగడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. మంచికి పోతే చెడు ఎదురయిన తరహాలో...అడిగిన వ్యక్తికి పోనీలే అని లిఫ్ట్ ఇవ�
Person Dies From Corona Every 44 Seconds : ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రతి 44 సెకన్లకు ఒకరు మృతి : డబ్ల్యుహెచ్ఓ
ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఓ వ్యక్తి కరోనాతో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
Friends Killed : స్నేహితుడిని చంపిన ఫ్రెండ్స్..నిందితులను పట్టించిన బైక్
ప్రాణ స్నేహితులే ఓ వ్యక్తి ప్రాణాలు తీశారు. స్నేహితుడిని హతమార్చిన మూడు నెలలకు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. హత్యకు గురైన యువకుడి బైక్ వారిని పట్టించింది. దీంతో నిందితులు కటకటాల్లో చిప్పకూడు తింటున్నారు. మిత్రద్రోహానికి కారాగారంలో �
BheemlaNayak: వ్యక్తి కోసం వ్యవస్థను వదలట్లేదు.. భీమ్లా నాయక్పై చంద్రబాబు రియాక్షన్!
పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లా నాయక్’’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కాల్పుల ఘటన వెనుక ఉన్నది ఎవరు
కాల్పుల ఘటన వెనుక ఉన్నది ఎవరు
Hyderabad Crime : గచ్చిబౌలి దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
గచ్చిబౌలి దోపిడీకి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీతో సంబంధం ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు