Home » person
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో భారత్ కలవర పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది.
లక్షల మందిని పొట్టన పెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకారిగా భావిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 13 దేశాలకు వ్యాపించింది.
person is burned Alive : తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకంది. గుర్తుతెలియని ఓ వ్యక్తిని కొందరు దుండగులు సజీవదహనం చేశారు. గాంధీనగర్ కాలనీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొ�
సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. దేవతామూర్తుల బొమ్మలతో కూడిన కరెన్సీ నాణేలను భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేస్తానంటూ ఎర వేసిన సైబర్ నేరగాడు ఓ వ్యక్తి నుంచి రూ.39 వేలు వసూలు చేశాడు.
Corona for a person traveling on a plane : చావు కబురు చల్లగా అన్నట్లు.. ఓ విమాన ప్రయాణికుడు టెన్షన్ పెట్టించేశాడు. కరోనా భయంతో ఇప్పటికీ విమాన ప్రయాణాలంటే బెంబేలెత్తున్న ప్రజలకు.. ఫ్లైట్ ఎక్కాలంటేనే ఆలోచించేలా చేశాడు. ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ ఎక్క�
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆకలితో కోట్ల మంది మరణిస్తూ ఉన్నారు.. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్లో ఆహారంపై ప్రజలకు గౌరవం ఎక్కువ అని భావిస్తూ ఉంటాం.. కానీ లేటెస్ట్గా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ఇచ్చిన రిపోర్ట్ చూస్త
person raped on Girl : మేడ్చల్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కూతురు వయసున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నగదు ఆశచూపి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం మరాఠా బస్తీలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగ�
person hospitalized for 222 days suffering from corona : ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్నే గజగజ వణికించింది. ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. వైరస్ బారిన పడి చాలా మంది ఆస్పత్రులపాలయ్యారు. అయితే, కరోనా దీర్ఘకాలిక లక్షణాలున్నవారు కూడా ఒక నెలకంటే ఎక్కువ ఆస్పత్రిలో చికిత్స పొందలే�
person cheating : ముఖ్యమంత్రి కేసీఆర్ గన్మెన్ అంటూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ నకిలీ పోలీసును వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఫేక్ ఐడీ కార్డుతో ఎస్సైగా చలామణి అవుతున్నాడు. ప్రస్�
కృష్ణా జిల్లా జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీలో టీ విక్రయించే వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కార్మిక నగర్, ఆటో నగర్ లో టీ విక్రయించినట్లు గుర్తించారు. అతనితో కాంటాక్టు