Home » person
ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా అనుమానితుల కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కృష్ణా జిల్లాలో వైరస్ కలకలం రేపడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వారిని వెతికి పట్టుకునే పనిలో పడ్డారు.
జనగామ ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఆస్పత్రి నుంచి పరార్ అయ్యారు.
పంజాబ్లోని మోగాకు చెందిన ఓ వ్యక్తికి ఈ మధ్య దగ్గు బాగా రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. అయితే డాక్టర్లు అన్నీ టెస్టులు చేసిన ఆ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నటు చెప్పారు. దీంతో వెంటనే మీడియా వాళ్లు ఆ వ్యక్తిని ఫొటోలు తీస్తుండటంతో అతనికి భయంవేసి
హైదరాబాద్ లో ఇయర్ ఫోన్ ఒకరి ప్రాణం తీసింది. చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
వాతావరణ మార్పులకు ప్రప్రంచ దేశాలను పరిపాలిస్తున్న నాయకులే కారణమంటూ ప్రశ్నించి ప్రపంచం మన్ననలు పొందిన స్పీడన్ కు చెందిన గ్రేటా థన్ బర్గ్ అనే 16 ఏళ్ల చిన్నారిని ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్ 2019 పర్శన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. టైమ్స్ మ్యాగజైన్ ప్�
ఉత్తరాఖండ్లో ఓ వ్యక్తి రైలుకు నిప్పు అటించాడు. తనకు ఐడీ కార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు అంటించాడు.
పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతున్నాడని పక్కింటి వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ కు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన అబీర్ చందాను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 2 ల్యాప్ టాప్ లు, 4 సెల్ ఫోన్లు, 7 లక్షల నగదు స్వాధీనం చేసుక
బతుకుదెరువు కోసం అబుదాబి వెళ్లిన ఓ తెలంగాణవాసి అక్కడ నరకం అనుభవిస్తున్నాడు. రెండేళ్లుగా పనిచేయించుకొంటూ జీతం ఇవ్వకుండా, తిండి పెట్టకుండా అరబ్ షేక్ నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆ వ్యక్తి ఫేస్బుక్లో పెట్టిన వీడియోను.. నెటిజన్ ఒకరు �