Home » Peshawar
పాకిస్థాన్ దేశంలో సోమవారం ఉగ్రవాదులు మరో సారి పేలుడుకు పాల్పడ్డారు. పాక్ దేశం ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని పెషావర్లో భద్రతా దళాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం జరిగిన పేలుడులో పారామిలటరీ సిబ్బంది ఒకరు మరణించగా,మరో 8 మంది గాయ�
బొగ్గు గని డీ లిమిటేషన్పై సానిఖేల్, జార్ఘున్ ఖేల్ తెగల మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తుంది. తాజాగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
పాకిస్థాన్లోని పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీసు అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో 83మంది ప్రాణాలు కోల్పోయారు. 157మంది తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్లోని పెషావర్లో ఓ మసీదులో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం విధితమే. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) అనే ఉగ్రవాద ముఠాకు చెందిన సభ్యుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయంకు 70 మంది మర
పాకిస్తాన్ లోని పెషావర్ లో ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. షియా మసీదులో ప్రార్థనల కోసం వచ్చిన వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. దీంతో ప్రార్థనల కోసం వచ్చిన వారిలో సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ దేశంలోని పెషావర్లోని సర్బంద్ పోలీసు స్టేషన్ పై దాడి చేయగా.. డీఎస్పీ సహా ముగ్గురు పోలీసులు మరణించారు.
మసీదులో జరిగిన ఆత్మహుతి దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. అధికారుల నుంచి పేలుడుకు సంబంధించిన నివేదికను కోరారు.
గర్భిణి కడుపులో పెరిగే ఆడబిడ్డని మగపిల్లాడిగా మార్చేస్తానంటూ గర్భిణి తలలో మేకు దించాడు ఓ బాబా..ఆ తరువాత ఆమె పరిస్ధితి..
పాకిస్తాన్ లో ఉన్న మహాభారత కాలంనాటి అతి పురాతనమైన హిందూ దేవాలయాన్ని పాకిస్తాన్ 2020లో తెరవబోతోంది. పంచతీర్ధ అనే పేరుగల ఈ పుణ్యతీర్ధం పెషావర్ లో ఉంది. ఇక్కడ 5 కొలనులు ఉన్నాయి. మహాభారత కాలంలో పాండురాజు ఇక్కడి కొలనులో స్నానం చేసినట్లు పురాణ కధ