-
Home » Peshawar
Peshawar
పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడులు.. పారా మిలిటరీ ప్రధాన కార్యాలయం వద్ద ఘటన..
Pakistan : పాకిస్థాన్ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లిపోయింది. పెషావర్లోని ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంపై
Pakistan blast Pakistan blast : పాక్ పెషావర్లో పేలుడు…ఒకరి మృతి, 8 మందికి గాయాలు
పాకిస్థాన్ దేశంలో సోమవారం ఉగ్రవాదులు మరో సారి పేలుడుకు పాల్పడ్డారు. పాక్ దేశం ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని పెషావర్లో భద్రతా దళాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం జరిగిన పేలుడులో పారామిలటరీ సిబ్బంది ఒకరు మరణించగా,మరో 8 మంది గాయ�
Pakistan Coal Mine Clash: పాకిస్థాన్ బొగ్గు గనిలో ఘర్షణ.. 16 మంది మృతి
బొగ్గు గని డీ లిమిటేషన్పై సానిఖేల్, జార్ఘున్ ఖేల్ తెగల మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తుంది. తాజాగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
Suicide Bomb Attack In Pakistan : పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి .. 83 మంది మృతి, 157మందికి తీవ్ర గాయాలు
పాకిస్థాన్లోని పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీసు అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో 83మంది ప్రాణాలు కోల్పోయారు. 157మంది తీవ్రంగా గాయపడ్డారు.
Pakistan Blast: పెషావర్ పేలుడు ఘటనలో 70కి చేరిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద మృతదేహాలు
పాకిస్థాన్లోని పెషావర్లో ఓ మసీదులో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం విధితమే. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) అనే ఉగ్రవాద ముఠాకు చెందిన సభ్యుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయంకు 70 మంది మర
Suicide Attack In Pakistan : పాకిస్తాన్ లోని మసీదులో ఆత్మాహుతి దాడి.. ప్రార్థనల కోసం వచ్చిన 28 మంది మృతి
పాకిస్తాన్ లోని పెషావర్ లో ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. షియా మసీదులో ప్రార్థనల కోసం వచ్చిన వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. దీంతో ప్రార్థనల కోసం వచ్చిన వారిలో సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Pakistan: పాక్లోని పెషావర్లో పోలీసు బృందంపై ఉగ్రవాదుల దాడి.. డీఎస్పీసహా ముగ్గురు మృతి
పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ దేశంలోని పెషావర్లోని సర్బంద్ పోలీసు స్టేషన్ పై దాడి చేయగా.. డీఎస్పీ సహా ముగ్గురు పోలీసులు మరణించారు.
Bomb Blast : పాకిస్తాన్ మసీద్ లో బాంబు పేలుడు.. 30 మంది మృతి
మసీదులో జరిగిన ఆత్మహుతి దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. అధికారుల నుంచి పేలుడుకు సంబంధించిన నివేదికను కోరారు.
Pakistan : కడుపులోని ఆడబిడ్డని మగబిడ్డగా మార్చేస్తానంటూ గర్భిణి తలలో మేకు దించిన బాబా!
గర్భిణి కడుపులో పెరిగే ఆడబిడ్డని మగపిల్లాడిగా మార్చేస్తానంటూ గర్భిణి తలలో మేకు దించాడు ఓ బాబా..ఆ తరువాత ఆమె పరిస్ధితి..
మహాభారత కాలం నాటి ఆలయాన్నితిరిగి తెరుస్తున్న పాకిస్తాన్
పాకిస్తాన్ లో ఉన్న మహాభారత కాలంనాటి అతి పురాతనమైన హిందూ దేవాలయాన్ని పాకిస్తాన్ 2020లో తెరవబోతోంది. పంచతీర్ధ అనే పేరుగల ఈ పుణ్యతీర్ధం పెషావర్ లో ఉంది. ఇక్కడ 5 కొలనులు ఉన్నాయి. మహాభారత కాలంలో పాండురాజు ఇక్కడి కొలనులో స్నానం చేసినట్లు పురాణ కధ