Home » Petition
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసుపై ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ... రాజసింగ్ సతీమణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్ పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేసి బెయిల్ మంజూరు చ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ మాజీ సీబీఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ.. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరుపున న్యాయవాది యలమంజుల బాలాజీ వ�
గతేడాది కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. అయితే ఈ నూతన చట్టాలకు అనుగుణంగా నడుచుకునేందుకు ట్విట్టర్ ఒప్పుకోలేదు. సరికదా నూతన చట్టాలు వ్యక్తుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ట్విట్టర్ ఆరోపించింది. దీ�
జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలా ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ నుపుర్ శర్మ పిటిషన్పై విచారణ జరపనుంది. అలాగే ఆమె వ్యాఖ్యల తర్వాత జరిగిన హత్య, అల్లర్లు వంటి పరిణామాలకు నుపుర్ శర్మనే బాధ్యురాలు అంటూ సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించి
శతాబ్దాల చరిత్ర కలిగిన తాజ్మహల్ తనలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలను దాచుకుంది. తాజ్మహల్లోని మూసి ఉన్న 22 గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయా... లేదంటే మరేవైనా ఉన్నాయా... అన్నది తెలియకపోయినా... బయట ప్రపంచం చూడని కొన్ని రహస్యాలను మాత్రం అక్కడ �
సిగరెట్ బాక్సులపై ముద్రించినట్టుగానే లిక్కర్ సీసాలపైనా హెచ్చరికలు ముద్రించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.
చింతామణి పుస్తకాన్ని నిషేధించలేదు..నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారు? నాటకంలో క్యారెక్టర్ బోగోకపోతే మొత్తం నాటకాన్ని బ్యాన్ చేస్తారా? అంటూ ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది
విభజన చట్టం సెక్షన్ 78కి విరుద్ధంగా ఉన్న జీవోను వెంటనే రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కేవీ.కృష్ణయ్య కోరారు. ప్రభుత్వం విడుదల చేసిన వేతన సవరణ జీవో నిరాశపర్చిందని అన్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోల్ని రద్దు చేయాలంటూ పిటిషన్లో కోరింది. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, పద్మావతి గెస్ట్హౌజ్తో సహా 3 వేల 402 ఎకరాల భూములు తమవేనంటూ గంగారాం మఠం గతంలో కోర్టును ఆశ్రయించింది.