Home » petro price
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత 13 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 101.84, డీజిల్ ధర రూ.₹ 89.87గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.107.83. డీజిల్ రూ.97.45 ఉంది. ఇంధన ధరల ప్రభావం అనేక రంగ�
పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన ధరల పెరుగుదల ఇప్పటికీ పైపైకి వెళ్తూనే ఉంది. ఎన్నికల అనంతరం సామాన్యులకు ధరల వాతలు పెడుతున్న చమురు కంపెనీలు శనివారం మరోసారి ధరలు పెంచాయి. దీంతో చమురు
రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయారు. వారిపై పై ఇంధన ధరలు మరింత భారం మోపుతున్నాయి. నెల రోజులుగా బ్రేకులు లేకుండా రేట్లు పెరిగిపోతున్నాయి. మే నెలలో 15 సార్లు రే