Home » phone tapping
వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ రచ్చ రచ్చ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేరం అని ఇటువంటి చర్యలతో జగన్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటూ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక్కడ్ని చేసి మూకుమ్మడి దాడి చేస్తున్నారు..నేను తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు అంటూ వైసీపీ నేతల విమర్శలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి.
తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని నెల్లూరు రెడ్లు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో సంచలనం కలిగిస్తున్నాయి. నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ అధిష్టానం ఖంగుతిన్నది. దీంతో దిద్దు�
నెల్లూరు వైసీపీలో మరో నిరసనగళం వినిపిస్తోంది. వైఎస్ కు వీర విధేయుడుని అని చెప్పుకునే వైసీపీ నేత ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ధిక్కార స్వరం సహింతునా? అంటూ విరుచుకుపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఫోన్ టాపింగ్ జరిగింది అంటూ ఆనం రామనారా�
ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యం చూపించిన కోటంరెడ్డి
ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..బెదిరింపులకు భయపడేది లేదు అంటూ తేల్చి చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. తన ఫోనే కాదని మంత్రులు, 35మంది ఎంపీల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారంటూ సంచలన విషయాలు బయటపెట్టారు క
నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మర్చిపోకముందే మరో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.నా ఫోన్, నా పీఏ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని.. నాక�
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన "ఉత్తరప్రదేశ్"లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని మాజీ సీఎం అఖిలేష్
పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వివాదంపై దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.
ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కాంగ్రెస్ నేతలు ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ములుగు