Home » PIL
తాజాగా పుష్ప 2 సినిమాపై హకోర్టులో పిల్ దాఖలైంది.
26 రాజకీయ పార్టీలు కూటమికి I.N.D.I.A పేరు ఉపయోగించకుండా పిటిషనర్ కోరాడు. I.N.D.I.A పదం వాడినందుకు రాజకీయ పార్టీలపై కేంద్రం, ఈసీ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వరదలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సోమవారం పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 31వ తేదీకి వాయిదా వేసింది.
ఆర్బీఐ, ఎస్బీఐకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. 2,000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్ను తప్పనిసరి చేసేలా ఆర్బీఐ, ఎస్బీఐలను ఆదేశించాలని అశ్విని ఉపాధ్యాయ్ కోరారు
గుజరాత్ లో మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ పిల్ దాఖలైంది. జ్యుడీషియల్ కమిషన్ నియమించాలే ఆదేశించాలని..పాత వం�
పిటిషనర్ తరపు న్యాయవాది మాథ్యూస్ నెడుంపర మాట్లాడుతూ, న్యాయవాదులు సెలవులు తీసుకోవడం పట్ల పిటిషనర్కు అభ్యంతరం లేదన్నారు. కానీ న్యాయ వ్యవస్థలోని సభ్యులు అదే సమయంలో సెలవులు తీసుకోకూడదని మాత్రమే చెప్తున్నారన్నారు. సంవత్సరం పొడవునా న్యాయస్థ�
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో కాన్పూర్ జిల్లాతోపాటు, యూపీలోని పలు చోట్ల ఇస్లాం సంఘాల ఆధ్వర్యంలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అల్లర్లకు కారణమైన 37 మందిని గుర్తించారు.
తాజ్ మహల్లో ఇప్పటివరకు మూసి ఉన్న 22 గదుల్ని తెరిచేలా, పురాతత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రజనీష్ సింగ్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. ఈ గదుల్లో ఏదో మిస్టరీ ఉందని, హిందూ దేవతలకు చెందిన విగ్రహాలు ఉండొచ్చని, ఈ విషయం తేల్చాలని పిటిషన్లో కోరా�
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లీగల్ అధికారిగా రెడ్డప్ప రెడ్డిని కొనసాగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లీగల్ అధికారిగా మాజీ న్యాయాధికారిని నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక
పెగాసస్ స్పైవేర్ నిఘా ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయించాలని కోరింది.