Home » Pilli Subhash Chandra Bose
రామచంద్రాపురం రాజకీయం ఇలా కాకమీదుంటే.. కాకినాడు పాలిటిక్స్ మరింత హీట్ పుట్టిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు సూర్యప్రకాశ్ ను ఎన్నికల బరిలో దింపడం ఒక్కటే మార్గమని భావిస్తున్న బోస్.. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే తన కుమారుడు ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తాడనే సంకేతాలు ఇచ్చినట్లు చె�
pilli subhash vs trimurthulu: తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు పెరుగుతూ పోతున్నాయని అంటున్నారు. అధికార పార్టీ అనగానే పెత్తనం కోసం ప్రయత్నాలు చేసేవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నదీ అదే. ఒకరంటే ఒకరి పడదని పార్టీ కార్యకర్తలు చెవులు కొరు
cm jagan serious: తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ మీటింగ్ లో వైసీపీ నేతల రభసపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. వైసీపీ నేతల మధ్య వాగ్వాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపై మండిపడ్డారు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్�
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీని నాయకత్వ లోపం వెంటాడుతోంది. దశాబ్ద కాలంగా టీడీపీ జెండా రెపరెపలాడిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ముందుండి నడిపించే నాయకుడే లేకుండా పోయారు. సామాజిక, ఆర్దిక, వ్యక్తిగత బలాలతో నా�
ఎడమ చేత్తో చెంప ఛెళ్లుమనిపించి కుడి చేత్తో ఝండూ బామ్ రాసినట్టుంది ఈ వ్యవహారం.. మండలి రద్దు నిర్ణయంతో మంత్రి పదవులు కోల్పోయే ప్రమాదంలో పడి తలలు పట్టుకున్న