Home » place
swedish woman locking son for 28 years : కన్న బిడ్డకు చిన్న నలత చేస్తేనే కన్నతల్లి మనస్సు తల్లడిల్లిపోతుంది. అటువంటిది ఓ తల్లి కొడుకును నరకం అంటే ఏంటో భూమ్మీదే చూపించింది. చావకుండా బతక్కుండా చిత్రహింసలకు గురిచేసింది. అలా ఒకరోజు రెండు రోజులుకాదు..నెలలు కూడా కాదు ఏక�
tougher law against ‘love jihad’ : లవ్ జిహాద్ చెక్ పెట్టడానికి కఠినమైన నిర్ణయం తీసుకుంటామని, సమర్థవంతమైన చట్టాన్ని తీసుకొస్తామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఆడబిడ్డల, అక్కాచెల్లెమ్మల గౌరవ మర్యాదలతో కొందరు ఆటలాడుకుంటున్నారని, వారు ఇప్�
మనిషికి చేతులు, కాళ్లు..ఇలా అన్ని ఉన్నా..ఇతరులపై ఆధార పడుతుంటుంటారు. తన కాళ్ల మీద నిలబడాలని కొంతమంది అనుకోరు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయరు. కానీ..ఓ రైతు చేస్తున్న ఓ పని అందర్నీ ఆకట్టుకొంటోంది. ఇతరులకు స్పూర్తిని కలిగిస్తున్నాడు. ఇతనికి ఓ కాలు ల�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తు�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల
అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం అయోధ్యపై అంతిమ తీర్పు వచ్చింది. అయోధ్య చట్టం ప్రకారం మూడు నెలల్లో ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఆదేశించింది సుప్రీంకోర్టు. ‘సున్�
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తుంటే... ఆదిలాబాద్ జిల్లాలో పాత పాలకవర్గం మాత్రం ఏకంగా గ్రామ పంచాయతీనే విక్రయించింది. భూమితో పాటు పంచాయతీ భవనాన్ని కూడా అమ్మేసుకుంది.
హైదరాబాద్: ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్.. ఇదీ లీడర్ల మనసులో మాట. ఒక్కసారి అవకాశం వస్తే చట్టసభల్లో వాణి వినిపించాలని ఉవ్విళ్లూరుతుంటారు నేతలు. ఆ అవకాశాన్ని
అనంత్నాగ్ : దేశ వ్యాప్తంగా లోక్ సభ స్థానాలకు ఎన్నికల నగారా మ్రోగింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుత వాతావరణంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కొనసాగేందుకు ఎన్నికల కమిషన్ విడతల వారీగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.