-
Home » place
place
కన్నకొడుకుని 28 ఏళ్లుగా గదిలో బంధించిన తల్లి..పళ్లు ఊడిపోయి..అత్యంత దీన దుస్థితిలో..
swedish woman locking son for 28 years : కన్న బిడ్డకు చిన్న నలత చేస్తేనే కన్నతల్లి మనస్సు తల్లడిల్లిపోతుంది. అటువంటిది ఓ తల్లి కొడుకును నరకం అంటే ఏంటో భూమ్మీదే చూపించింది. చావకుండా బతక్కుండా చిత్రహింసలకు గురిచేసింది. అలా ఒకరోజు రెండు రోజులుకాదు..నెలలు కూడా కాదు ఏక�
లవ్ జిహాద్ చెక్ పెట్టడానికి కఠినమైన చట్టం – యోగి ఆదిత్యనాథ్
tougher law against ‘love jihad’ : లవ్ జిహాద్ చెక్ పెట్టడానికి కఠినమైన నిర్ణయం తీసుకుంటామని, సమర్థవంతమైన చట్టాన్ని తీసుకొస్తామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఆడబిడ్డల, అక్కాచెల్లెమ్మల గౌరవ మర్యాదలతో కొందరు ఆటలాడుకుంటున్నారని, వారు ఇప్�
ఓ కాలు లేదు..అయినా..పొలం పనిచేస్తున్నాడు..వీడియో వైరల్
మనిషికి చేతులు, కాళ్లు..ఇలా అన్ని ఉన్నా..ఇతరులపై ఆధార పడుతుంటుంటారు. తన కాళ్ల మీద నిలబడాలని కొంతమంది అనుకోరు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయరు. కానీ..ఓ రైతు చేస్తున్న ఓ పని అందర్నీ ఆకట్టుకొంటోంది. ఇతరులకు స్పూర్తిని కలిగిస్తున్నాడు. ఇతనికి ఓ కాలు ల�
షాహీన్ బాగ్ ఆందోళనకారులతో మాట్లాడిన సుప్రీంకోర్టు మధ్యవర్తులు
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తు�
షాహీన్ బాగ్ ఆందోళనకారులతో మాట్లాడనున్న సుప్రీంకోర్టు మధ్యవర్తులు
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల
అయోధ్య కేసు తీర్పు : ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం – సీజేఐ
అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం అయోధ్యపై అంతిమ తీర్పు వచ్చింది. అయోధ్య చట్టం ప్రకారం మూడు నెలల్లో ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఆదేశించింది సుప్రీంకోర్టు. ‘సున్�
ఏకంగా గ్రామ పంచాయతీ భవనాన్నే అమ్మేశారు
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తుంటే... ఆదిలాబాద్ జిల్లాలో పాత పాలకవర్గం మాత్రం ఏకంగా గ్రామ పంచాయతీనే విక్రయించింది. భూమితో పాటు పంచాయతీ భవనాన్ని కూడా అమ్మేసుకుంది.
ఇదో ట్రెండ్ : ప్లేస్ మారినా గెలుపు మారలేదు
హైదరాబాద్: ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్.. ఇదీ లీడర్ల మనసులో మాట. ఒక్కసారి అవకాశం వస్తే చట్టసభల్లో వాణి వినిపించాలని ఉవ్విళ్లూరుతుంటారు నేతలు. ఆ అవకాశాన్ని
వెరీ స్పెషల్ : ఒక్క లోక్ సభ స్థానానికి మూడు దశల పోలింగ్
అనంత్నాగ్ : దేశ వ్యాప్తంగా లోక్ సభ స్థానాలకు ఎన్నికల నగారా మ్రోగింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుత వాతావరణంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కొనసాగేందుకు ఎన్నికల కమిషన్ విడతల వారీగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు
ఉగ్రవాదానికి పర్యాయపదంగా పాక్ : ప్లేస్, టైమ్ ఫిక్స్ చేస్తున్నారు
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.