Home » PLAN
దేశంలో ఇకపై ఆకలి చావులు ఉండకూడదు..ప్రజల సంక్షేమం రాజ్యాంగపరమైన బాధ్యత..కమ్యూనిటీ కిచెన్లపై ప్రణాళిక రూపొందించి కోర్టుకు అందజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం జలయజ్ఙాన్ని కొనసాగిస్తోంది. బీడు భూములను తడపడమే లక్ష్యంగా....కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టుల బాట పట్టింది.
అంగారకునిపై ఉన్నా నాసా హెలికాఫ్టర్ అక్కడి వాతావరణంలో ఎగిరేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మార్స్పై తీవ్రమైన శీతాకాల పరిస్థితులు ఉన్నాయని.. తమ ప్రణాళిక నిజమైతే చారిత్రక హెలికాఫ్టర్ను ఎగిరేలా చేస్తామన్ని నాసా ప్రకటించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడించింది.
LIC ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ).. బీమా జ్యోతి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు పథకం. ఈ పథకం భవిష్యత్కు భద్రతతో పాటు పొదుపునక
pharmacy student rape case : పోలీసులు సకాలంలో స్పందించకపోతే….ఘట్కేసర్ బాధిత యువతి…మరో దిశ అయ్యేదా….? యువతి కిడ్నాప్, అత్యాచారం ప్రణాళిక ప్రకారమే జరిగిందా..? పోలీస్ సైరన్లే బాధితురాలి ప్రాణాలు కాపాడాయా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఘట్కేసర్ దారుణ�
BJP focus Nagarjunasagar by elections : మొన్న దుబ్బాక, నిన్న జీహెచ్ఎంసీ, ఇప్పుడు తెలంగాణలో మరో ఎన్నిక రాబోతుంది. నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్ కు త్వరలో బైపోల్ జరుగబోతుంది. దీంతో ప్రధాన పార్టీలు సాగర్ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. సాగర్ బైపోల్ కోసం ఇప్పటి �
Prepare bandobast plan for free and fair elections to GHMC : GHMC ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది. ప్రస్తుత పాలకవర్గం కాలపరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది. అంతకు ముందుగానే.. డిసెంబర్లోగా ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. �
Indian Americans Plan To Vote For Joe Biden వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 72శాతం మంది భారతీయ-అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని ఓ సర్వేలో తేలింది. 2020 ఇండియన్-అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే(IAAS)ప్రకారం
Mumbai to Hyderabad : భాగ్యనగర కీర్తి శిఖలో త్వరలో మరో కలికితురాయి చేరనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిని హైదరాబాద్తో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలును పరుగులు పెట్టించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్