Home » PLAN
విజయవాడ భారతీనగర్లోని కెనరా బ్యాంక్ ఎదుట దారుణం జరిగింది. చూస్తుండగానే ఓ కార్ మంటల్లో తగలబడి పోయింది. ఓ వ్యక్తి కారులో ఉన్న ముగ్గురిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కారులో ఉన్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వారు బయటకు రాకుండా కార�
కేంద్రం రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరణ చేసే క్రమంలో ముందుగా వేలానికి పెట్టేయాలని ప్లాన్ చేస్తుంది. 151ప్యాసింజర్ రైళ్లను ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పీయూశ్ గోయెల్ సోమవారం వెల్లడించారు. మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇ�
కోవిడ్ లక్షణాలు వున్న వారిని, అనుమానిత లక్షణాలు వున్నవారిని కోవిడ్ ఆస్పతుల్లో చేర్చడం కష్టం కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్లలో వారిని వుంచి, ఎప్పటికప్పుడు వారిని పరిశీలించడం, ఎవరికైనా లక్షణాలు బయటపడి అస్వస్తతకు గురయ్యే పరిస్థితి వుంటే, వెంటనే
గత నెలలో ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా హెచ్చరించారు ఢిల్లీ అల్లర్లపై బుధవారం(మార్చి-11,2020) లోక్సభలో జరిగిన చర్చ జరిగింది. ఫిబ్రవరి 25న చోటుచేసుకున్న అ�
హైదరాబాద్ లో భవన నిర్మాణాలకు సులభంగా అనుమతులు వచ్చేలా బల్దియా ప్రణాళికలు రచిస్తోంది. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా సులభతరమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
కరోనా వైరస్ మందుబాబులకు అవకాశంలా మారింది. డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో బ్రీత్ అనలైజర్ వాడితే వైరస్ సోకుతుందంటూ కొత్త నాటకం మొదలుపెట్టారు. పోలీసుల కోసం మా ప్రాణాలు తీసుకోవాలా అంటూ వాదిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్లను పక్కనబెట్టాలంటూ పో
50మంది గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లు,కర్రలు,హాకీ స్టిక్స్ చేతబట్టుకుని ఆదివారం రాత్రి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(JNU) క్యాంపస్ లోకి వెళ్లి విద్యార్థులు, ఫ్యాకల్టీపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దేశ్ కీ గద్దారో కో, గోలీ మా�
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మరో యాగం చేయనున్ననట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో యాగం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
కరీంనగర్లో భర్తను చంపేందుకు భార్య ప్రయత్నించింది. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర చేసింది. అయితే బాధితుడు హత్యా యత్నం నుంచి తప్పించుకుని
శ్రీవారి భక్తులకు మరో షాక్ ఇచ్చింది టీటీడీ. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఇస్తున్న సబ్సిడీ లడ్డూలను కూడా నిలిపివేయాలనుకుంటోంది.