PLAN

    ఐటీ కంపెనీలు కీలక నిర్ణయం…భారీగా ఉద్యోగుల తొలగింపు

    November 11, 2019 / 06:18 AM IST

    ఆర్థిక​ మందగమనం నెలకొన్న సమయంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్ లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT)కంపెనీలు కీలక నిర్ణయాలకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌ వంటి టాప్‌ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల కోతపై తమ ఉద్దేశా�

    14 ఏళ్లు 6 మర్డర్ల కేసులో షాకింగ్ ట్విస్ట్

    October 9, 2019 / 02:40 PM IST

    ఆస్తి కోసం అత్తింటి వారిని ఒక్కొక్కరిగా హత్య చేసిన కేరళ మర్డర్స్‌ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హంతకురాలు జాలీని సీరియల్‌ కిల్లర్‌గా పరిగణించిన

    గ్రామ బాట : మన ఊరును మనమే బాగు చేసుకోవాలి – సీఎం కేసీఆర్

    August 31, 2019 / 01:09 AM IST

    సెప్టెంబరు 6వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజలు పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్‌లో పంచాయతీరాజ్‌ శాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై �

    పిల్లలా ప్రొఫెషనల్ కిల్లర్సా : 9 మంది విద్యార్థుల హత్యకు బాలికల ప్లాన్

    April 24, 2019 / 06:43 AM IST

    ఆడుతు పాడుతు..స్కూల్ కు వెళుతు గడపాల్సిన చిన్నారులు హత్యలకు ప్లాన్ వేశారు. 14 ఏళ్ల బాలికలు తోటి విద్యార్థులను హత్య చేయాలని ప్లాన్ చేశారు. తొమ్మిది మంది విద్యార్థులను హత్య చేయాలని డిలెని బర్న్స్, సొలాంజ్ గ్రీన్ అనే విద్యార్ధినిలు  టార్గెట్

    విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టుల వ్యూహరచన

    April 11, 2019 / 12:21 PM IST

     విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు వ్యూహ రచన చేశారు.

    భారత్ యుద్దానికి సిద్దం…పాక్ ప్రకటనపై స్పందించిన భారత్

    April 7, 2019 / 04:00 PM IST

    భారత్ తమపై దాడికి ఫ్లాన్ చేస్తోందంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది.యుద్ధ మూర్ఛతో భారత్ పై దాడి చేయాలన్న లక్ష్యంతో పాక్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన బాధ్యతారాహిత్యం చేసిన ప్రకటనను ఖండిస్�

    డేట్ కూడా చెప్పేశాడు : పాక్ పై మరో దాడికి భారత్ రెడీ!

    April 7, 2019 / 03:17 PM IST

    పాకిస్తాన్ పై మరోసారి దాడి చేయాలని భారత్ ఫ్లాన్ చేస్తోందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ అన్నారు.నమ్మకమైన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఈమేరకు తమ ప్రభుత్వానికి సమాచారమందిందని ఆయన తెలిపారు. ఆదివారం(ఏప్రిల్-7,2019)ముల్తాన్ లో మీడియా స�

    అంతేగా.. అంతేగా : ఒక్క భారత్ లోనే ఇంటర్నెట్ చీప్

    March 7, 2019 / 02:03 AM IST

    ఇంటర్నెట్ సేవలు ప్రపంచం మొత్తం మీద భారత్ లోనే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నట్లు బ్రిటన్ కు చెందిన కేబుల్ అనే వెబ్ సైట్ తెలిపింది.

    ఎన్నికల వరకు ఇంతే : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రెడ్ అలర్ట్

    March 5, 2019 / 11:32 AM IST

    2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసేంతవరకు దేశంలో ఇతర ప్రధాన విమానాశ్రయాలతో కలిసి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమయం(RGIA)లో రెడ్ అలర్ట్ కొనసాగనుంది. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ విమానాశ్రయంలో ఇటీవల విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం జ

    బీ అలర్ట్ : మరో దాడి జరగొచ్చంటూ నిఘా వర్గాల వార్నింగ్

    February 21, 2019 / 07:27 AM IST

    జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడి దేశాన్ని వణికించేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో నిఘా వర్గాలు మరో వార్నింగ్ ఇచ్చాయి. పుల్వామాను మించిన భారీ దాడికి జైషే మహ్మద్ ప్లాన్ వేసిందని.. ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్‌లోన�

10TV Telugu News