Home » plane crash
ఎయిరిండియా Al 171 ప్రమాదంపై AAIB రిపోర్ట్
ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై ఎయిర్ ఇండియా ట్విటర్ ద్వారా స్పందించింది.
పాత చీరలు, బెడ్ షీట్లు, గన్నీ సంచుల్లోనే మృతులను, తీవ్రంగా గాయపడినవారిని అంబులెన్సుల వద్దకు తీసువెళ్లామని రాజేశ్ తెలిపాడు.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఈనెల 12న ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
అందులో 146 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 101 మంది చనిపోయారు. 45మంది మాత్రమే గాయాలతో బయటపడ్డారు.
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతిచెందిన విషయం తెలిసిందే.. అయితే, ఆయన మరణంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది..
ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానం గేర్ రాడ్ మూసుకోలేదు.. దానికితోడు రెక్కల వెనుక భాగం (ఫ్లాప్) ముడుచుకుపోయి ఉంది.
విశ్వాస్ మాట్లాడుతూ.. "నేను దేవుడిని నమ్ముతాను.. నాతో ప్రయాణిస్తున్న నా సోదరుడి కోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నాను" అని పేర్కొన్నాడు.
విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. అతనికి 40ఏళ్లు. విమానంలోని 11ఎ సీటులో కూర్చొన్న అతను..
టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు కూడా గుజరాత్ ప్రమాదంపై స్పందిస్తూ ఈ ఘటనలో మరణించిన వారికి సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.