Home » plant
ఎంతో మంది ఉత్కంఠగా, భక్తితో ఎదురు చూసిన మహత్తర ఘట్టం..అయోధ్య రామాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం పూర్తయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నో దశాబ్దాలు ఎదురు చూసిన కల సాకారం అయినందుకు ప్రజలు సంతోషం వ్
తమిళనాడులోని ఓ పవర్ ప్లాంట్ కు చెందిన బాయిలర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో 16మంది తీవ్రగాయాలకు గురికాగా ఆరుగురు మృతి చెందారు. పవర్ ప్లాంట్ తమిళనాడులోని కడ్డలూరులో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఎల్సీ లిమిటెడ్(నేవేలీ లిగ్�
విశాఖలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతి చెందిన కెమిస్ట్ గౌరీశంకర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గౌరీశంకర్ కు మూడు నెలల క్రితమే వివాహమైంది. 2020 ఏప్రి
విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్ లైఫ్ సెన్సైస్(Sainor Life Sciences) ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఘటన గురించి సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఆయన, విచారణ పూర్తయ్యే వరకు పరిశ్రమను తెరవొద్దని ఆదేశిం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన కార్యక్రమం గ్రీన్ చాలెంజ్. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే
నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన నిందితుడిని కోర్టు వినూత్న రీతిలో ఆదేశించింది. ఐదు మొక్కలు నాటితే.. అరెస్ట్ వారెంట్ రద్దును చేస్తామని పేర్కొంది. దేశంలో కోర్టు ఈ తరహాలో ఆదేశించడం ఇదే తొలిసారి.
ఈ విశ్వంలో చిత్ర విచిత్రాలు ఎన్నో..ఎన్నెన్నో..ప్రకృతిలో మొక్కలకు ప్రత్యేక స్థానముంది. లక్షల కోట్ల రకాల మొక్కల్లో ఎన్నో వింతలు దాగున్నాయి. వందల సంవత్సరాల పాటు బతికే చెట్లు గురించి విన్నాం. ఈ క్రమంలో ఓ మొక్క వేల సంవత్సరాలు బ్రతుకే ఉంది. దాని �