Home » playing
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సినీ హీరోల రేంజ్లో ఆనంద్ మహీంద్రాకు సోష ల్మీడియాలో కూడా లక్షల్లో అభిమానగణం ఉంది. సమకాలీన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటే ఆయన ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియో సో
శుక్రవారం(అక్టోబర్-11,2019)ప్రముఖ వ్యాపారవేత్త,మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మట్టిలో క్యారంబోర్డు చేసుకుని,క్యారంబోర్డుకి ఉన్నట్లే నాలుగువైపులా హోల్స్ పెట్టి బాట
అమెరికా సైనికులు భారతదేశపు జాతీయ గీతాన్ని ఆలపించారు.అద్భుతం..అనిర్వచనీయమైన ఈ దృశ్యం..వాయిద్యాలతో అమెరికా సైనికులు ఆలంపించిన మన జాతీయ గీతం ‘జనగణమన’ వింటే ..భారతీయుల మనస్సే కాదు ప్రతీ ఒక్కరి గుండె పులకించిపోకమానదు. వాయిద్యాలతో అంతగా బాగా
పబ్జీ గేమ్ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. పబ్జీ గేమ్ ఆడుతున్నాడని కుమారుడి నుంచి తల్లి సెల్ఫోన్ లాక్కోవడంతో.. మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
కరీంనగర్ లో విషాదం జరిగింది. అపార్ట్ మెంట్ పై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన లక్ష్మీ, గోపాల్