Home » plea
వచ్చే ఏడాది నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA) పరీక్షల్లో మహిళలకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం(సెప్టెంబర్-22,2021)సుప్రీం
ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలు అమెజాన్,ఫ్లిప్కార్ట్లకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని,ఈ ప్రాజెక్టు అత్యవసరమైన ప్రాజెక్టు కాదని.. ప్రాజెక్టు నిర్మాణ పనులను తాత్కాలికంగా ఆపేస్తే కార్మికులతో పాటు స్థానిక ప్రజలకు కొవిడ్ నుంచి రక్షణ లభిస్
mosque adjacent to Krishna Janmabhoomi శ్రీ కృష్ణ జన్మభూమి ఆనుకొని ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం(అక్టోబర్-16,2020) మథురలోని స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నవంబర్-18న తుదపరి వాదనలు ఉంటాయని మథుర జిల్లా జడ్జి సద్నా రాణి ఠాకూర�
Common Man’s Diwali In Centre Hands సామాన్యుడి దీపావళి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మారటోరియం కాలంలో 8కేటగిరీలకు 2కోట్టరూపాయల వరకు ఉన్న లోన్ లపై వడ్డీ రద్దు విషయమై తమకు నెల రోజులు సమయం కావాలంటూ కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన పిట�
హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ కు ఊరట లభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు జూన్ 22న ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ, హెచ్4 సహా అన్ని రకాల వర్కింగ్ వీసాలను ఈఏడాది చివరి వరకూ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే,
జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించొచ్చునన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆరు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ(సెప్టెంబర్-4,2020)సుప్రీంకోర్టు కొట్టివేసింది. విద్యార్థుల భవితవ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కీలక ప్�
నిర్భయ కేసులో దోషులకు విధించిన ఉరిశిక్ష అమలుపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కేంద్రం తరుఫున అదన�
నిర్భయ కేసులోని దోషులు తమ ఉరిశిక్ష అమలు ఆలస్యం చేయడానికి జిత్తుల మారి తెలివితేటలు వాడుతున్నారు. చట్టాల్లోని లొసుగుల్ని అడ్డంపెట్టుకుని రోజుకో పిటిషన్తో ముందుకొస్తున్నారు. ఒక్కొక్కరుగా రివ్యూ పిటిషన్లు వేయడం మొదలు ఇవాళ ఢిల్లీ హైకోర్టు�
ఏటీఎం కార్డులకు బదులుగా మరింత భద్రత పరమైన కార్డులను తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏటీఎం కార్డుల స్థానంలో సెక్యూరిటీ కార్డులైన డైనమిక్ డేటా అథెంటికేషన్ (DDA) కార్డులను ప్రవేశపెట్టాలని కోరుతూ ఢిల్లీహైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై �