-
Home » PLUNGES
PLUNGES
ఘోర ప్రమాదం.. 10 మంది సైనికులు మృతి.. 200 అడుగుల లోయలో
మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Peddapalli : లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి
పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు, కారును ఢీకొని పక్కనే ఉన్న లోయలో పడింది.
ప్రాణం తీసిన స్లీప్ వాక్, 4వ అంతస్తు నుంచి పడి మృతి
sleepwalking man plunges to death: కొందరికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాంటి అలవాటు కొన్నిసార్లు అనర్థాలకు దారితీస్తోంది. ప్రాణాలు తీస్తోంది. తాజాగా, స్లీప్ వాక్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని
అరకు బస్సు ప్రమాదం.. వెంటనే స్పందించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, 30నిమిషాల్లోనే చేరుకున్న అంబులెన్స్లు
emergency response center araku bus accident: విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకు ఘాట్ రోడ్డులో శుక్రవారం(ఫిబ్రవరి 12,2021) రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. డముకు దగ్గర పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. డముకు 5వ నంబర్ మలుపు దగ్గర లోయలోకి దూసుక
అరకు లోయలో పడిన టూరిస్టు బస్సు, నలుగురు మృతి?
Tourist bus crashes : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన విశాఖలోని అరకులోయ హాహాకారాలతో దద్దరిల్లింది. చట్టూ చిమ్మ చీకటి, ఎమి అయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు. తీవ్రగాయాలతో కొందరు, విగతజీవులుగా ఆ ప్రాంతం మారిపోయింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపిన వారిలో తీవ్ర భయాంద�
మృత్యుబావి : ఇద్దరి కోసం గాలింపు..కుటుంబసభ్యుల్లో ఆందోళన
warangal jeep Rams Into Well 2 Missing : వరంగల్ జిల్లా గవిచర్ల బావిలో జీపు పడిన ఘటనలో…మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ఘటన జరిగి గంటలు గడిచిపోతున్నాఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. క్షేమంగా రావాలంటూ కన్నీరుమున్నీరవుతున్న�
కరోనా ఎఫెక్ట్తో పతనమైన సెన్సెక్స్… 5 నిమిషాల్లో 5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది
స్టాక్మార్కెట్లకు కరోనా సోకింది. వైరస్ విస్తరణ భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. భారతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ముదుపరులకు నిమిషాల్లో సుమారు రూ.5 లక్షల కోట్ల నష్టం వచ్చింది. సెన్�
స్టాక్ మార్కెట్లకు భారీ షాక్
స్టాక్ మార్కెట్లు ఇవాళ(ఆగస్టు-22,2019) భారీగా పతనమయ్యాయి. మదుపుదారులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో రియల్టీ, మెటల్, ఆటో, పీఎస్యూ షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్లోకి మళ్లే విదేశీ పెట్టుబడులపై బడ్జెట్లో పొందుపరిచిన పన్ను ప్రతిపాదనలపైనా కేంద్ర