Home » PM Kisan eKYC
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడత రాబోతుంది. ఆగస్టు 2న రూ. 2వేలు రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి.. స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే?
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత జూన్ చివరి నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈలోగా e-KYCని పూర్తి చేయండి.
PM Kisan Yojana : పీఎం కిసాన్ డబ్బులు బ్యాంకు అకౌంటులో పడాలంటే ఇంతకీ రైతులు ఏయే పనులు చేయాలంటే?
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఓసారి చెక్ చేయండి.
దేశంలోని రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 14వ విడత నిధులను గురువారం విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.....
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రతీ యేటా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సన్న, చిన్నకారు రైతులకు రూ. 2వేల చొప్పున మూడు విడుతల్లో కేంద్రం రూ.6వేలు అందిస్తుంది. ఇప్పటికే 11 సార్లు ఈ నిధులను రైతుల ఖాతాల్లో ప్రధాని మోదీ బటన్ నొక్కి జమ చే
ఆర్థికంగా వెనుకబడిన చిన్నసన్నకారు రైతులకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కింద అర్హతఉన్న ప్రతి రైతుకు ఏటా 6వేల రూపాయలు అందజేస్తారు. ఈ డబ్బు మ
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంకు సంబంధించి 11వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ మే31న విడుదల చేశారు. 10కోట్ల మంది రైతులకు రూ. 20వేల కోట్లు విడుదల చేశారు. అర్హులైన ప్రతీ రైతుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు సహాయంగా అందిస్తుంది.