Home » pm kisan scheme
PM Kisan 21st installment : పీఎం కిసాన్ 21వ వాయిదాకు సంబంధించి కీలక అప్డేట్.. ఈ పథకం కింద రూ. 2వేలు పడాలంటే రైతులు కొన్ని పనులను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
ఈ పథకం ద్వారా అర్హత ఉండే రైతులకు వార్షికంగా రూ.6,000 ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి మూడు విడతలుగా (ఒక్కో విడత రూ.2,000) జమ చేస్తారు.
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. రైతుల ఖాతాల్లో రూ. 2వేలు పడేది ఎప్పుడంటే?
అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు..
అన్నదాత సుఖీభవ పథకంలో మీ పేరు నమోదు కాలేదా.. అయితే, నమోదుకు రేపటితో లాస్ట్ డేట్.. వెంటనే నమోదు చేసుకోండి.
PM Kisan Update : పీఎం కిసాన్ 20వ విడత రూ. 2వేలు అతి త్వరలో విడుదల కానుంది. లబ్ధిదారు రైతులు తప్పనిసరిగా ఈ పనులను పూర్తి చేయండి. లేదంటే డబ్బులు రావు..
PM Kisan Scheme : పీఎం కిసాన్ 20వ విడత పడేది ఎప్పుడు? రైతులు ఎలా అప్లయ్ చేసుకోవాలి? అర్హతలేంటి? రూ.2వేలు పడాలంటే రైతులు ఏయే పనులు పూర్తి చేయాలి?
PM Kisan Yojana 19th Installment : పీఎం కిసాన్ రూ.2వేలు డబ్బులు ఇంకా పడలేదా? పీఎం కిసాన్ డబ్బులు పడని రైతులు ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Annadata Sukhibhava : ప్రధాని మోదీ ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ రూ. 6వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో 14వేలు కలిపి ఏడాదికి రూ. 20వేలు పెట్టుబడి సాయంగా రైతన్నలకు అందించనుంది.
ఆర్థికంగా వెనుకబడిన చిన్నసన్నకారు రైతులకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కింద అర్హతఉన్న ప్రతి రైతుకు ఏటా 6వేల రూపాయలు అందజేస్తారు. ఈ డబ్బు మ