Home » PM Modi Telangana Tour
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15, 16, 18 తేదీల్లో మోదీ పలు ప్రాంతాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ మరింత దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
నా ఇంటిని వదిలిపెట్టి.. ఓ లక్ష్యంతో వచ్చాను. నా జీవితం దేశం కోసం అంకితం.. మీ బిడ్డల కోసం నేను పరితపిస్తున్నాను.. నా జీవితం తెరచిన పుస్తకం, మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
నా జీవితం తెరచిన పుస్తకం, మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సమాయత్తం అవుతోంది.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. రెండు జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
బేగంపేట్ నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ సాయంత్రం 5.25గంలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.30గంటల నుంచి 6.10గంటలకు బీసీ గర్జన సభలో మోదీ ఉండనున్నారు.
కేసీఆర్ అన్నా తెలంగాణ అన్నా ప్రధాని మోదీకి ఇష్టం లేదు. Vinod Kumar
నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8 వేల 21 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.6 వేల కోట్లతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని రూ.1300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రారం�
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నిక సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి.