Home » PM Modi Visit
మొత్తానికి కేంద్రం సహకారంతో అమరావతి నిర్మాణ పనులు చకచకా సాగిపోనున్నాయి.
తెలంగాణలోని వరంగల్లో రూ. 6,100 కోట్ల విలువైన రైలు, రోడ్డు అభివృద్ది పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. రూ. 500 కోట్లతో వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని శంఖుస్థాపన చేయనున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటనను వ్యతిరేకిస్తూ..బంగ్లాదేశ్ లోని ఇస్లామ్ గ్రూప్ లకు చెందిన వ్యక్తులు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఆదివారం పలు జిల్లాల్లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి బీభత్సం సృష్టించారు.