Home » PM Modi
pm modi:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలో అతిపెద్ద పెట్టుబడిదారులతో మీటింగ్ కు రెడీ అయ్యారు. ఇండియాలో సుదీర్ఘ కాల పెట్టుబడుల కోసం ఈ మీటింగ్ జరగనుంది. కొవిడ్-19 మహమ్మారి సమయంలో డెవలప్మెంట్ పూర్తిగా స్తంభించడంతో ప్రాజెక్టులు ఆలస్యమైయ్యాయి. ‘
దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితిని, వ్యాక్సిన్ పంపిణీకి సంసిద్ధతను ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు సమీక్షించారు. దేశంలో విజయవంతమైన ఎన్నికలు మరియు విపత్తు నిర్వహణ అనుభవాన్ని మనం ఉపయోగించుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. వ్యాక్సిన్ డెలివరీ మ�
CM KCR writes a Letter to PM Modi for Flood Relief Package : భారీ వర్షాలతో జరిగిన అపార నష్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా తక్షణమే 1,350 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. వరద బీభత్సానికి 5వేల కోట్ల రూపాయలకు ప
pawan kalyan: ఏపీ రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో వైసీపీ చేరబోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని రోజులుగా ఎన్డీఏలో వైసీపీ చేరిక అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోందట. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర�
ysr congress joining nda: ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరగబోతున్నాయనే ప్రచారం జోరందుకుంది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో చేరేందుకు వైసీపీ సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ నేపథ్యంలో ఈ ప్రచారం మరింత �
cm jagan key decision: ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి హస్తిన టూర్ ముగిసింది. ప్రధాని మోడీతో భేటీ పూర్తయిన తర్వాత అమరావతికి తిరుగుపయనమయ్యారు. ఇవాళ(అక్టోబర్ 6,2020) పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని ప్రచారం జరిగినా.. ఆయన ఎవరినీ కలువకుండానే ఏపీకి బయలుదేరారు. జగన
ap cm jagan delhi tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ(అక్టోబర్ 05,2020) ఢిల్లీ వెళ్లనున్నారు. పెండింగ్ నిధుల విడుదల, విభజన సమస్యలు, జలవివాదాల పరిష్కారం కోసం ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశాలున్నాయి. మంగళవారం(అక్టోబర్ 06,2020) జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావ�
ap cm jagan to visit delhi : ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 2020, అక్టోబర్ 05వ తేదీ సోమవారం ఉదయం కడప జిల్లా పులివెందులకు వెళ్లనున్నారు. అక్కడ తన మామ ఈసీ గంగిరెడ్డి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం కడపకు చేరుకుని ప్రత్యేక
Atal Tunnel : సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను చకచకా పూర్తిచేస్తోంది. పదేళ్ల క్రితం ప్రారంభించిన అటల్ టన్నెల్ ప్రాజెక్ట్ (Atal Tunnel) ను 2020, అక్టోబర్ 03వ తేదీ శనివారం ప్రధా�
PM Modi at UNGA: 75వ United Nations General Assembly (UNGA)లో మోడీ సింహనాదం చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత మరింత పెద్ద పాత్రను పోషించాలని ప్రతి భారతీయుడు కోరుకొంటున్నాడని వర్చువల్ ప్రసంగంలో మోడీ వ్యాఖ్యానించారు. మోడీ ప్రసంగాన్ని ఇంతకుముందే రికార్డు చేసి, న్యూయార్క్ జనరల్ అ�