Home » PM Modi
Atal Tunnel : సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను చకచకా పూర్తిచేస్తోంది. పదేళ్ల క్రితం ప్రారంభించిన అటల్ టన్నెల్ ప్రాజెక్ట్ (Atal Tunnel) ను 2020, అక్టోబర్ 03వ తేదీ శనివారం ప్రధా�
PM Modi at UNGA: 75వ United Nations General Assembly (UNGA)లో మోడీ సింహనాదం చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత మరింత పెద్ద పాత్రను పోషించాలని ప్రతి భారతీయుడు కోరుకొంటున్నాడని వర్చువల్ ప్రసంగంలో మోడీ వ్యాఖ్యానించారు. మోడీ ప్రసంగాన్ని ఇంతకుముందే రికార్డు చేసి, న్యూయార్క్ జనరల్ అ�
Fit India Dialogue- PM Modi, Milid Sonam: ప్రధాని మోడీ, నటుడు, ఫిట్నెస్ ఫ్రీకర్ మిలింద్ సోమన్ ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఫిట్నెస్ మరియు హెల్త్ ప్రమోషన్ కొరకు ఏర్పాటు చేసిన ‘Fit India Dialogue’ లో భాగంగా మోడీ ఈరోజు (సెప్టెంబర్ 24) ఫిట్నెస్ ఐకాన్స్ తో పాటు టీమిండియా కెప్ట
విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కొడాలి నానిని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ… సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి, పాతూరి నాగభ�
తిరుమల డిక్లరేషన్ అంశంలో తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనను కేబినెట్ నుంచి తొలగించాలని, అలాగే సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై మంత్రి కొడాలి నా�
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ను ప్రధాని మోడీ ప్రశంసించారు. తనను అవమానించిన ఎంపీలకు టీ ఇవ్వడం హరివంశ్ గొప్పతనమన్నారు. హరివంశ్ ప్రవర్తన ప్రతి ప్రజాసామ్య ప్రేమికుడు గర్వించేలా ఉందన్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కొంతమంది ఎంపీలు రాజ్యసభ డ
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. వ్యవసాయ బిల్లుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లు.. తేనేపూసిన కత్తిలాంటిది అని కేసీఆర్ వర్ణించారు. దాన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలని కామెంట్ చేశారు. వ�
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి(79) మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల అభివృద్ధికి కేశవానంద చేసిన కృషిని, సమాజ సేవని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని మోడీ తెలిపారు. భారతదేశ గొప�