Home » PM Modi
భారత రాజకీయాల పల్స్పై పటిష్టమైన పట్టు ఉన్న ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రధానిగా ఉండాల్సిన వ్యక్తి అని కొందరు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ చివరికి ఆయన రాజకీయ ప్రయాణం రాష్ట్రపతి భవన్కు చేరుకుంది. ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ జీవితంలో �
భారత 13 వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశం గురించి ఎక్కువగా మాట్లాడేవారు. ఆయన సుదీర్ఘ జీవితం రాజకీయాల్లో గడిపారు. రాజకీయాల్లో చేరడానికి ముందు ప్రణబ్ గుమస్తాగా పనిచేశారు. అవును! ఇది నిజం. అతను దేశంలోని అత్యున్నత స్థానానికి చేరుకోవడానికి చాలా కష�
ప్రతినెలా చివరి ఆదివారం భారత ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్ధేశించి మన్ కీ బాత్’ ద్వారా తన మనసులో మాటలు వినిపిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి యూట్యూబ్లో ప్రతికూల స్పందన వస్తోంది. ‘మన్ కీ బాత్’ ఆగస్టు కా�
మోడీ గారు…‘గారు’ అంటే అర్థం ఏంటీ ? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇతరులకు చెప్పారా ? అంటూ ఏపీ రాష్ట్రానికి చెందిన స్టూడెంట్ మనోజ్ కుమార్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సరదాగా ఓ క్వొశ్చన్ వేశారు. ఇతను కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. నీ పేరు టోనియ, మ�
తన మనససుకు నచ్చిన ఓ సుందర..అద్భుతమైన దృశ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో షేర్ చేశారు. మోడీ షేర్ చేసిన కేవలం మూడు గంటల్లోనే ఏకంగా ఈ వీడియోకి 6 లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే ఇక చెప్పేదేముంది. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిం�
అర్జున అవార్డు లిస్ట్లో నుంచి కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ రెజ్లర్ సాక్షి మాలిక్ను తొలగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశం తరపున ఇంకేమి సాధిస్తే అర్జున ఇస్తారో చెప్పాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, క్రీడా మంత్రి కిరణ్ బిజూజుకు లేఖ రా
ప్రధాని నరేంద్ర మోడీ ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు, అందులో తాను స్వయంగా ప్రధాని నివాసంలో ఉన్న నెమళ్లకు చేతితో తినిపిస్తున్నారు. వీడియోలో నెమళ్ళు పీఎం మోడీ చేతిని ముద్దుపెట్టుకోవడం కనిపిస్తుంది. ప్రధాని తన నివాసం వద్ద ఉదయం న�
కరోనా కారణంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కాస్తా నిశబ్ధంగా జరిగాయి… బండిపోరా జిల్లాలోని జమ్మూ కాశ్మీర్ గురేజ్లోని మంచు పర్వతంపైన జాతీయ జెండాను ఎత్తి ఆగస్టు 15న గుర్తుగా ఉన్న సైనికుల వీడియోను భారత సైన్యం శనివారం షేర్ చేసింది.. ఈ వీడ�
74 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఎర్రకోట నుంచి త్రివర్ణాన్ని ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఏడవసారి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా, చారిత్రాత్మక ఎర్రకోట ప్రాకారాల నుండి చైనా మరియు పాకిస్తాన్ విస్తరణ మరియు ఉగ్రవాద�
దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ వేడుకలు జరిగాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండాను ఆవిష్కరించడం మోడీకి ఇది ఏడోసారి. ఈ కార్యక్�