Home » PM Modi
74 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఎర్రకోట నుంచి త్రివర్ణాన్ని ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఏడవసారి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా, చారిత్రాత్మక ఎర్రకోట ప్రాకారాల నుండి చైనా మరియు పాకిస్తాన్ విస్తరణ మరియు ఉగ్రవాద�
దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ వేడుకలు జరిగాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండాను ఆవిష్కరించడం మోడీకి ఇది ఏడోసారి. ఈ కార్యక్�
కరోనా వ్యాక్సిన్ పై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. Indian coronavirus vaccines మూడు పరీక్ష దశలో ఉన్నాయని, సైంటిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే..పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రపంచంలో భారత్ ఎవరికన్నా తక్కువ కాదని, ఉత్తమ
కరోనా సంక్షోభం కారణంగా అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించేందుకు పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నిజాయితీ పన్నుదారులకు మరింత సులువైన విధానాన్ని తీసుకురానున్నట్లు ప
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా లక్ష కోట్ల ఫైనాన్సింగ్ సదుపాయాన్ని ప్రారంభించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రాయితీ రుణాలు ఇవ్వడానికి రూ .1 లక్ష కోట్ల కార్పస్తో అగ్రి-ఇన్
కరోనా వైరస్ సోకిన రోగులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులు మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో 196 మంది వైద్యులు మరణించారని, ఈ విషయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోకస్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కోరింది. ఈ మేరకు ఓ
2014కి ముందు కరోనావైరస్ వంటి మహమ్మారి వచ్చి ఉంటే ఏమి జరిగేదో ఓసారి ఊహించుకోండి.. అందరూ ఇళ్లకే పరిమితమై ఉండేవారా? అప్పట్లో బహిరంగ మల విసర్జన చేయాల్సిన పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తిచెందితే ఇప్పటిలానే లాక్ డౌన్ విధించగలమా? 60శాతానికి పైగా జన�
ఎంతో మంది ఉత్కంఠగా, భక్తితో ఎదురు చూసిన మహత్తర ఘట్టం..అయోధ్య రామాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం పూర్తయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నో దశాబ్దాలు ఎదురు చూసిన కల సాకారం అయినందుకు ప్రజలు సంతోషం వ్
అయోధ్య నగరంలో కొత్త అధ్యాయం మొదలైంది. 492 ఏళ్ల పోరాటం తర్వాత రామభక్తుల శతాబ్ధాల అగ్నిపరీక్ష పూర్తి అయ్యింది. రామాయణ ఉత్తరకాండలో మరో శకం మొదలైంది. విశిష్ట ముహూర్తం.. విశిష్ట వ్యక్తుల మధ్య.. వేద మంత్రాల నడుమ విశిష్ట భూమిపూజ నరే
అయోధ్యలో రామాలయం ఆలయ నిర్మాణం శంకుస్థాపన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దూర దృష్టితో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కల సాకారం అయ్యిందని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ వెల్లడించారు. రామాలయ భూమి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రామాలయ