PM Modi

    పసుపు కుర్తాలో అయోధ్యకు బయలుదేరిన ప్రధాని మోడీ

    August 5, 2020 / 10:24 AM IST

    అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి వద్ద ఆలయ నిర్మాణం ఎట్టకేలకు ప్రారంభమవుతుంది. కులమతాలకు అతీతంగా దేశం యావత్తూ అయోధ్యవైపే ఆసక్తిగా ఎదరుచూస్తున్న వేళ.. హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామాలయ నిర్మాణం శంకుస్థాపన ఘట్టం బుధవారం(05 ఆగస్ట్ 2020) ప్రధానమంత�

    అయోధ్యలో రామ్ మందిర్ భూమి పూజకి ముస్లింకే మొదటి ఆహ్వానం.. ముఖ్య అతిధులు వీరే!

    August 3, 2020 / 02:26 PM IST

    ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య పర్యటన, రామ్ మందిర్ భూమి పూజన్ కార్యక్రమం కోసం అయోధ్య మొత్తం అజేయమైన కోటగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి రామ్ మందిర్ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీజేపీ సీనియర్ నాయకులు లాల్ కృ

    వారణాశిలో తిరుగుతున్న కరోనా బాంబులు : మరో 30మంది కరోనా పేషెంట్లు మాయం

    July 23, 2020 / 10:16 AM IST

    ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో 30మంది కరోనా వైర‌స్ పాజిటివ్ వ్యక్తులు మాయం అయిపోయారు. కరోనా అత్యంత వేగంగా వారణాసి నియోజకవర్గంలో వ్యాప్తి చెందుతోంది.గత 48 గంటల్లో 200కి పైగా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. కానీ..దీన్ని మించి పెను ప్రమాదం ఒకటి

    బీజేపీ పార్టీ ఎన్నికల్లో గెలిచే మిషన్ కాదు. ప్రజలకు సేవ చేయడానికే..

    July 4, 2020 / 09:13 PM IST

    ప్రధాని నరేంద్ర మోడీ శనివారం భారతీయ జనతా పార్టీ చేసిన వెల్ఫేర్ గురించి జాతీయవ్యాప్తంగా కొవిడ్ 19 సమయంలో లాక్ డౌన్ గురించి మాట్లాడారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఏడు రాష్ట్రాల్లో యూనిట్లు చేసిన పనిని వీక్షించారు. పార్టీకి చెందిన బీహార్ యూని�

    ధర్మచక్ర దినోత్సవం.. దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

    July 4, 2020 / 09:38 AM IST

    ఆశాధ్ పూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు(4 జులై 2020) ధర్మ చక్ర దినోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఆశాధ్ పూర్ణిమ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వనున్నారు. ఈ సంధర్భంగా బుద్ధుని ఎనిమిది బోధ�

    ఎవరో అబద్ధం చెప్తున్నారు: మోడీ లడఖ్ పర్యటనపై రాహుల్ కామెంట్లు

    July 3, 2020 / 08:31 PM IST

    ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం లడఖ్ పర్యటనలో సందర్భంగా చైనాతో పోరాడి అమరులైన సైనికుల గురించి మాట్లాడారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ చేసిన కామెంట్లపై ప్రశ్నించారు. హిమాలయ ప్రాంతంలోని ప్రజలు చైనా తమ భూభాగాన్ని తీసేసుకుందంటు�

    11వేల ఎత్తులో సైనికులను కలిసిన మోడీ

    July 3, 2020 / 02:15 PM IST

    భారత్ మాతా కీ జై..వందే మాతరం…అనే నినాదాలు మారుమ్రోగాయి. భారత్ – చైనా వాస్తవాధీన రేఖ వెంబడి..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత ప్రధాని అకస్మాత్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. హోం మంత్రి అమ�

    దేశానికి లాక్ డౌన్, చైనా గురించి మోడీ ఏం చెప్పబోతున్నారంటే…!

    June 30, 2020 / 03:23 PM IST

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం (జూన్ 30) సాయంత్రం 4 గంటలకు ఆయన పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. లడఖ్ గాల్వన్ లోయలో భారతదేశం, చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన, కరోనావైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నా�

    కశ్మీర్‌ మాతోనే ఉంటుంది : అఫ్రిదిపై ధావన్ ఫైర్ 

    May 18, 2020 / 07:34 AM IST

    పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.. కశ్మీర్‌పై భారత ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేయడంపై భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా ఖండించాడు. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లకు మద్దతుగా ధావన్ నిలిచి పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిదిపై మండిపడ్డ�

    కరోనా ఎఫెక్ట్, మే 31 వరకు మెట్రో బంద్

    May 18, 2020 / 01:55 AM IST

    కరోనా తీవ్రత తగ్గకపోవడంతో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరోసారి

10TV Telugu News