Home » PM Modi
కరోనా తీవ్రత తగ్గకపోవడంతో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మరోసారి
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శనివారం ఓ ట్వీట్ చేశారు. COVID-19తో పోరాడేందుకు తమ దేశం ఎప్పుడూ ముందుంటుందని ఈ క్రమంలోనే ఇండియాకు వెంటిలేటర్లు డొనేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ అన్నారు. ‘మేమెప్పుడూ ఇండియాకు, ప్రధాని నరేంద్ర మోడీక�
ప్రధాని నరేంద్రమోదీ కరోనా నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2020, మే 11వ తేదీ సోమవారం ఈ కాన్పరెన్స్ జరిగింది. కరోనా కట్టడి, లాక్డౌన్పై భవిష్యత్ కార్యాచరణ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై ప్రధాని మోదీ… �
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో నాలుగో సారి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. జాతీయ వ్యాప్తంగా లాక్డౌన్ను 3వ తేదీ వరకూ ఉంచాలా..
ఇవాళ(ఏప్రిల్-24,2020)పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని సర్పంచ్ లతో వీడియో కానర్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానితో పాటు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొన్�
ఇటీవల చేసిన స్టడీ ఆధారంగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీనే ఫేస్బుక్లో టాప్ లీడర్గా నిలిచారు. పీఎం మోడీ పర్సనల్ పేజి మీద 45 మిలియన్ లైకులు ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ఇందులో సగం వెనుకబడి ఉన్నారు. కేవలం 27 మిలియన్ లైకులతో సెకండ్ పొజిషన్ లో ఉన్�
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు జాలర్లు గుజరాత్ లో చిక్కుకుపోయారు. వలస వెళ్లిన 5 వేల మంది జాలర్లు అక్కడే చిక్కుకుపోయారు.
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. 200కు పైగా దేశాల ప్రజలు నిద్ర లేని రాత్రులు గుడుపుతున్నారు. రోజురోజుకు కొత్త కేసులతో పాటు
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విధించిన లాక్ డౌన్ కు నేటి నుంచి పాక్షిక మినహాయింపులు అమలులోకి రాబోతున్నాయి. పరిస్థతిని సమీక్షించిన కేంద్రం కొన్ని నిబబంధనలతో పలు రంగాలకు మినహాయిపులు ఇచ్చింది.
1987 సంవత్సరంలో దూరదర్శన్ ఛానెల్లో ప్రసారమైన ‘రామాయణ’ అనే ధారావాహిక ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. నాటి ‘రామాయణం’ ధారావాహికలో రాముడిగా అరుణ్ గోవిల్ నటించగా.. సీతగా దీపిక చిఖాలియా నటించింది. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఆనాటి రామాయణం ధారావాహ