PM Modi

    కరోనా ఎలా వ్యాపిస్తుందో ఇటుకలతో చూపించిన చిన్నారులు.. పిల్లలు నేర్పిన పెద్ద పాఠమన్న మోడీ

    April 16, 2020 / 09:44 AM IST

    ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. భారత్ సహా ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై పోరాడుతున్నాయి. కరోనా నియంత్రణకు లాక్ డౌన్ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాయి.

    వైరల్ అవుతున్న ప్రధాని ట్విట్టర్ ప్రొఫైల్ పిక్..

    April 15, 2020 / 04:42 AM IST

    దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14, 2020న లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించినట్లు ప్రకటించారు. ప్రసంగం మొదలుపెట్టడానికి ముందు మోడీ మాస్క్‌తో ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ప్రసంగం తరవాత తన ట్వి�

    PM Modi స్పీచ్ హైలెట్స్.. విభిన్నంగా వేగంగా స్పందించాం

    April 14, 2020 / 06:45 AM IST

    భారతీయులంతా COVID 19పై ట్రైనింగ్ తీసుకున్న సైనికుల్లా..  పనిచేస్తున్నారు. జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. లాక్‌డౌన్‌ను మే3 వరకూ పొడిగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశపౌరులను పొగడ్తలతో ముంచెత్తారు. భారత్ కరోనాపై పోరాడటంలో మంచి శ్రద్ధ కనబరుస్�

    కరోనాపై విజయానికి మోడీ చెప్పిన 7 సూత్రాలు

    April 14, 2020 / 06:12 AM IST

    కరోనాపై భారతదేశం ఇప్పటికే విజయం సాధించామని, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ కొనసాగించనున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో కేంద్రం విధించనున్న లాక్ డౌన్ ముగియనున్న సందర్భంలో నరేంద్ర మోడీ �

    మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగింపు: ప్రధాని మోడీ

    April 14, 2020 / 04:36 AM IST

    దేశ ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో తనకు తెలుసునని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారని, లాక్ డౌన్ కష్టాలు తట్టుకుంటూ.. కరోనాపై పోరాటంలో మనం సరైన మార్గంలోనే వెళ్తున్నాం అని అన్నారు ప్రధాని మ�

    8 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం, లాక్ డౌన్ వేళ కేంద్రం మరో గుడ్ న్యూస్

    April 13, 2020 / 01:57 AM IST

    కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఉపాధి లేకపోవడం, ఆదాయం ఆగిపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. చేతిలో డబ్బు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్ర

    లాక్ డౌన్ 2.0 : సీఎం కేసీఆర్ అలా..సీఎం జగన్ ఇలా

    April 11, 2020 / 12:48 PM IST

    కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వీడడం లేదు. లక్ష మంది దాక చనిపోతున్నారు. భారతదేశంపై కూడా ఈ రాకాసి కమ్మేసింది. 200 మంది దాక చనిపోయారు. దీంతో ఎన్నో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. ఈ గడువు 2020, ఏప్రిల్

    లాక్ డౌన్ : మోడీకి సీఎం కేసీఆర్ ఏం చెప్పారు

    April 11, 2020 / 09:20 AM IST

    లాక్ డౌన్ ను మరో రెండు వారాలు కొనసాగించాలని భారత ప్రధాన మంత్రి మోడీని..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. రైతులు, అనుబంధ రంగాలకు లాక్ డౌన్ లో సడలింపు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని..కేంద్రం ఆదుకోవాలని

    విదేశీ ప్రయాణాలు, ప్రచారాలు తగ్గించుకోండి. మోడీకి సోనియా ఇంకా ఏం సూచనలిచ్చారంటే..

    April 7, 2020 / 09:47 AM IST

    కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రదాన మంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పలు సూచనలు చేశారు. భారతదేశంలో కరోనా రాకాసి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మోడీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే �

    ‘మోడీజీ మీ విజన్ విఫలమైంది’…ప్రధానికి కమల్ హాసన్ లేఖ

    April 6, 2020 / 10:51 PM IST

    కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ తప్పుబట్టాడు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు.

10TV Telugu News