Home » PM Modi
కోట్లానుమంది ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టం..శతాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్యలో రామాలయ భూమి పూజ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 2020, ఆగస్టు 05వ తేదీ బుధవారం ఉదయం అయోధ్యకు మోడీ చేరు
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అయోధ్యకు చేరుకున్నారు. ఉదయం 11.44 గంటలకు హనుమాన్ గఢీకి చేరుకున్న మోడీ…ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మోడీకి..యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్ స్వామిని దర్శించుకుని హా�
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి వద్ద ఆలయ నిర్మాణం ఎట్టకేలకు ప్రారంభమవుతుంది. కులమతాలకు అతీతంగా దేశం యావత్తూ అయోధ్యవైపే ఆసక్తిగా ఎదరుచూస్తున్న వేళ.. హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామాలయ నిర్మాణం శంకుస్థాపన ఘట్టం బుధవారం(05 ఆగస్ట్ 2020) ప్రధానమంత�
ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య పర్యటన, రామ్ మందిర్ భూమి పూజన్ కార్యక్రమం కోసం అయోధ్య మొత్తం అజేయమైన కోటగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి రామ్ మందిర్ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీజేపీ సీనియర్ నాయకులు లాల్ కృ
ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో 30మంది కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులు మాయం అయిపోయారు. కరోనా అత్యంత వేగంగా వారణాసి నియోజకవర్గంలో వ్యాప్తి చెందుతోంది.గత 48 గంటల్లో 200కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ..దీన్ని మించి పెను ప్రమాదం ఒకటి
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం భారతీయ జనతా పార్టీ చేసిన వెల్ఫేర్ గురించి జాతీయవ్యాప్తంగా కొవిడ్ 19 సమయంలో లాక్ డౌన్ గురించి మాట్లాడారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఏడు రాష్ట్రాల్లో యూనిట్లు చేసిన పనిని వీక్షించారు. పార్టీకి చెందిన బీహార్ యూని�
ఆశాధ్ పూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు(4 జులై 2020) ధర్మ చక్ర దినోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఆశాధ్ పూర్ణిమ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వనున్నారు. ఈ సంధర్భంగా బుద్ధుని ఎనిమిది బోధ�
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం లడఖ్ పర్యటనలో సందర్భంగా చైనాతో పోరాడి అమరులైన సైనికుల గురించి మాట్లాడారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ చేసిన కామెంట్లపై ప్రశ్నించారు. హిమాలయ ప్రాంతంలోని ప్రజలు చైనా తమ భూభాగాన్ని తీసేసుకుందంటు�
భారత్ మాతా కీ జై..వందే మాతరం…అనే నినాదాలు మారుమ్రోగాయి. భారత్ – చైనా వాస్తవాధీన రేఖ వెంబడి..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత ప్రధాని అకస్మాత్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. హోం మంత్రి అమ�
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం (జూన్ 30) సాయంత్రం 4 గంటలకు ఆయన పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. లడఖ్ గాల్వన్ లోయలో భారతదేశం, చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన, కరోనావైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నా�