Home » PM Modi
తాను అమెరికా పర్యటనలు చేస్తున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బైడెన్ను కలిసినప్పుడు సునీతా విలియమ్స్ యోగక్షేమాల గురించి ఆరా తీశానని అన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టును భారత్ ఓడించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలపై ప్రధాని నరేంద్ర మోదీ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ కి స్నేహహస్తం చాచుతోన్న చైనా
చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా? సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు కట్టారా..?
మోదీకి భద్రత కల్పించనున్న మహిళా పోలీసుల్లో ఐపీఎస్ అధికారుల స్థాయి నుంచి కానిస్టేబుళ్ల వరకు ఉంటారు.
ఏమైనా హాట్హాట్గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మరో ఆసక్తికర అంశం చేరినట్లు అయింది.
PM Modi: ప్రపంచ వణ్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లాలోని గిర్ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వెళ్లారు. అందులో భాగంగా ఆయన లయన్ సఫారీ చేశారు. కెమెరా పట్టుకొని సింహాల ఫొటోలను తీశారు. ఇందుకు స�
గతంలో రెండుసార్లు సీఎం రేవంత్ ప్రధానిమోదీతో ఇలా సమావేశమైనా..ఈ సారి మాత్రం కాస్త భిన్నంగా భేటీ జరిగిందని అంటున్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2016-17 నుంచి తెలంగాణలో అమలు కావడం లేదని నివేదికలో పొందుపరిచారు.