Home » PM Modi
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2016-17 నుంచి తెలంగాణలో అమలు కావడం లేదని నివేదికలో పొందుపరిచారు.
అర్హత ఉన్న రైతులు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 పొందుతారు.
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేశారు.
కూటమి ప్రభుత్వం విధానాలతో మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేశారు.
మీరంతా అక్కడ ఏం చేస్తున్నారు అని అధికారి వారిని అడిగారు. ప్రయాగ్ రాజ్ వెళ్లే రైలు ఎక్కేందుకు తామంతా వేచి చూస్తున్నామని వారు చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 5.36 గంటల సమయంలో ఢిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంతం పోటెత్తింది. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది..
మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. జనజీవన స్రవంతిలో కలవని వారి కోసం రెండో విడత సర్వేకి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం మాది.
ప్రధాని నరేంద్ర మోదీని ఓ జర్నలిస్ట్ భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కేసు గురించి ప్రశ్నించారు.