Home » PM Modi
భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో
మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మైహోం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామూ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మైహోం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామూ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ముచ్చటించారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈ చర్చ జరిగింది.
ఇదే జరిగితే అమెరికాలో ఉన్న భారతీయులు 10 లక్షల మందిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు తెచ్చారో అది వక్ఫ్ బోర్డును కాపాడేందుకు తీసుకురాలేదు.
CM Revanth Reddy : ఇదీ మా రికార్డు.. ప్రధాని మోదీకి రేవంత్ కౌంటర్
ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా పీఎం నరేంద్రమోదీ దీపావళి వేడుకలను జవాన్లతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సారి కచ్ ప్రాంతంలో ఉండే BSF జవాన్లతో కలిసి మోదీ దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు.
PM Modi Diwali Celebration : జవాన్లకు మిఠాయిలు తినిపించిన ప్రధాని మోదీ
గత ప్రభుత్వాల వివక్షాపూరిత విధానాలు జాతీయ ఐక్యతను బలహీనపర్చాయి. గత పది సంవత్సరాలలో కొత్త పాలన నమూనా వివక్షను తొలగించిందని మోదీ అన్నారు.