Home » PM Modi
వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ అందించారు..
ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
: ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం (88) కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు సంతాపం తెలియజేశారు.
కూటమి రథసారధిగా చంద్రబాబు ఇచ్చే స్పీచ్పై వైజాగ్ ప్రజల్లోకి ఆసక్తికర చర్చ జరుగుతోంది. మోదీ వరాలు ప్రకటిస్తారని..స్టీల్ ప్లాంట్పై ఏదైనా ప్రకటన చేస్తారని భావిస్తున్నారు ప్రజలు.
రాష్ట్ర పరిస్థితులు, పాలన, కేంద్రం సహకారంపై చర్చించారు. రాజకీయ అంశాలపైనా డిస్కషన్ జరిగింది.
అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల భేటీకి కూడా చంద్రబాబు హాజరవుతారు.
ప్రధాని, అదానీ అనుబంధం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వాలని అనే పరిస్థితిని తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు
భారత అభివృద్ధిలో ట్రంప్ సర్కార్ భాగస్వామ్యం ఎంత?
ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునే పథకాలు, మ్యానిఫెస్టోల రూపకల్పనలో బిజీ అయ్యాయి.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.