Home » PM Modi
Digital Arrest : మోదీ మన్కి బాత్లో డిజిటల్ అరెస్ట్ ప్రస్తావన
ఈ మధ్యకాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో కొత్తరకం ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. విద్యావంతులుసైతం చాలా మంది ఇలా మోసపోతున్నారు. తద్వారా భారీగా డబ్బును పోగొట్టుకుంటున్నారు.
గుజరాత్ లోని వడోదరలో సి-295 ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాప్ట్ తయారీ కేంద్రాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ ఏసీలో భారత్-చైనా బలగాలకు మధ్య ఘర్షణ ఇప్పటిది కాదు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్న అంశానికి నిదర్శనంగా ఇవాళ కేంద్ర క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు.
మరోవైపు కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర పొడవైన బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
ఐదేళ్ల తర్వాత తమ మధ్య అధికారికంగా సమావేశం జరుగుతోందని తెలిపారు.
ఇండియా-చైనా బోర్డర్ అగ్రిమెంట్ లో అసలేముంది? ఈ డీల్ సక్సెస్ అవడం అంటే భారత్ ఖాతాలో గొప్ప విజయం పడినట్లేనా?