Home » PM Modi
సీఏఏ ప్రకారం.. 31 డిసెంబర్ 2014 నాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, క్రిస్టియన్, పార్సీ అనే ఆరు మతాల శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ మరింత దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ-జనసేనకు ఇస్తున్నామని చెప్పారు చంద్రబాబు.
ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రారంభించారు.
రెండు సభల్లో మోదీ చేసిన కామెంట్స్ తో తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. పవర్ ఫుల్ పంచ్ లతో రెండు పార్టీలకు చెమట్లు పట్టిస్తున్నారు ప్రధాని మోదీ.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
నా ఇంటిని వదిలిపెట్టి.. ఓ లక్ష్యంతో వచ్చాను. నా జీవితం దేశం కోసం అంకితం.. మీ బిడ్డల కోసం నేను పరితపిస్తున్నాను.. నా జీవితం తెరచిన పుస్తకం, మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికోసం కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు