Home » PM Modi
తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర విద్యా సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో మొదటి హిందూ ఆలయం బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ దేవాలయాన్ని మోదీ ప్రారంభించారు.
ఆ ఎనిమిది మందిని విడుదల చేయించేందుకు భారత ప్రభుత్వ అధికారుల టీమ్ కొన్ని వారాలుగా ఖతార్లో ఉంది.
అరబ్ దేశంలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభం కానుంది.
ఎన్డీయే కూటమి 400కు పైగాస్థానాల్లో గెలుపొందగలదన్న ప్రధాని ధీమాకు ఇదే కారణమన్నది రాజకీయవిశ్లేషకుల అంచనా.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ప్రధాని మోదీ.
ఈ ప్రాజెక్ట్ వల్ల వెనుకబడ్డ రాయలసీమను ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం జగన్ ప్రధానికి వివరించారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు.