Home » PM Modi
YS Jagan: ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తి రేపుతోంది.
70ఏళ్ల వ్యక్తి కేసీఆర్ ను నోటికొచ్చినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎం స్థాయి మరిచి కేసీఆర్ ను తిడుతున్నారనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్కె అద్వానీని భారత రత్న వరించింది. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించారు ప్రధాని మోదీ.
ఎల్కె అద్వానీని భారత రత్న వరించింది. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించారు ప్రధాని మోదీ. దేశానికి అద్వానీ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు భారతరత్న రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీ పయనం కానున్నారు. రేపుకూడా సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.
విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఏపీకి రాజధాని నగరం లేకుండా చేశారని లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
భారతావని గణతంత్ర వేడుకలను సిద్ధమైంది. మోదీ ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిసారి ఒక్కో రకం తలపాగాతో కనపడతారు.
అయోధ్య రామ మందిరం అంగరంగ వైభవంగా ప్రారంభమైన వేళ విదేశాలకు చెందిన సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెటర్లు ఈ వేడుకపై పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.