PMO

    మోడీ సంపాదన పెరిగింది….అమిత్ షా ఆస్తి తగ్గింది

    October 15, 2020 / 05:33 PM IST

    Modi assets: గతేడాదితో పోల్చుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికి మోడీ సంపాదన రూ.2.85 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే రూ.36 లక్షలు(బ్యాంకు డిపాజిట్లు రూ. 3.3లక్షలు, పెట్టుబడుల రిటర్న్స్ రూ.33 లక్షలు) మోడీ సంపాదన పెర�

    PMO Office లో డిప్యూటీ కార్యదర్శిగా ఆమ్రపాలి

    September 13, 2020 / 11:10 AM IST

    IAS officers appointed in the PMO : ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టో�

    రిపబ్లిక్ డే రోజు..ప్రధానికి ఊహించని గిఫ్ట్ పంపిన కాంగ్రెస్

    January 26, 2020 / 03:00 PM IST

    రిపబ్లిడ్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ పార్టీ సర్ ప్రైజ్ గిఫ్ట్ ను పంపించింది. అమెజాన్ ద్వారా ప్రధాని కార్యాలయానికి డెలివరీ కావాల్సిన ఈ గిఫ్టుకు సంబంధించిన వివరాల్ని కాంగ్రెస్ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. క్యాష్ ఆ

    ఇదీ నిజం : ఇందిరా, కిరణ్ బేడీ వైరల్ ఫొటో వెనుక స్టోరీ ఏంటంటే

    April 23, 2019 / 05:29 AM IST

    నైతికతకు, అహంకారానికి ఇదే తేడా అంటూ ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వ్యక్తిత్వాలను పోలుస్తూ ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. ప్రధాని మోడీ హెలికాఫ్టర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడని, మాజీ ప్రధాని ఇందిరాగ

    మోడీ మళ్లీ ప్రధాని ఖాయం : PMOలో “ప్లాన్ ఆఫ్ యాక్షన్”రెడీ

    April 23, 2019 / 01:38 AM IST

    దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు మే-23కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.ఎందుకంటే మళ్లీ ఐదేళ్ల వరకు ఇలాంటి రోజు రాదని.రాజకీయ పార్టీలు,నాయకులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా ఎంతో ఆశక్తిగా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.ఎవరు అధికార పక్�

    ప్రధానమంత్రి కార్యాలయం కాదు ప్రచారమంత్రి కార్యాలయం

    March 20, 2019 / 03:46 PM IST

    ప్రధానమంత్రి కార్యాలయం(PMO)ప్రచారమంత్రి కార్యాలయంగా మారిపోయిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(మార్చి-20,2019)మణిపూర్ రాజధాని ఇంపాల్ లో పర్యటించిన ఆయన మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.పీఎంవ�

    రాఫెల్ రగడ : మోడీపై కేసు పెట్టి విచారించాలి

    March 7, 2019 / 05:03 AM IST

    రాఫెల్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ పత్రాలు చోరీకి గురయ్యాయని బుధవారం సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ..రాఫెల్ డీల్ అవినీతి జరిగిందని మరోసారి

10TV Telugu News