-
Home » poisoning
poisoning
ఇద్దరు పిల్లలకు తల్లి.. పక్కింటి వ్యక్తితో ఎఫైర్.. భర్తకు తెలియడంతో సాంబారులో విషం కలిపి హత్యకు ప్లాన్.. చివరిలో బిగ్ట్విస్ట్.. భర్త మాత్రం..
రసూల్ లోకేశ్వరన్ దుకాణంకు వెళ్లాడు. ఆ సమయంలో అమ్ముబి లోకేశ్వరన్ కు వీడియో కాల్ చేసింది. దీనిని గమనించి రసూల్ లోకేశ్వరన్ పై దాడి చేశాడు. ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు.
Eating Chalk is Bad for health : మట్టి, సుద్ద తినే అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
కొందరిలో సుద్ద, మట్టి తినే అలవాటు ఉంటుంది. ఏదో చిన్న అలవాటుగా మొదలై అది వదిలిపెట్టలేనంత అడిక్షన్కి దారి తీస్తుంది. దీర్ఘకాలం పాటు వాటిని తినడం వల్ల కలిగే నష్టాలు తీవ్రంగా ఉంటాయి.
Tigers Died: పులుల దాడుల్లో 125 మంది మృతి.. మూడేళ్లలో మరణించిన పులులు 329
మూడేళ్లలో పులుల దాడుల్లో దేశవ్యాప్తంగా 125 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే మూడేళ్లలో 329 పులులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. కేంద్ర పర్యావరణ శాఖ పార్లమెంటులో వెల్లడించిన వివరాలివి.
ప్రాణం తీసిన కుటుంబ కలహాలు : ఇద్దరు పిల్లలకు విష మిచ్చి తల్లి ఆత్మహత్య
కృష్ణా జిల్లా కొండపల్లిలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విష మిచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మూడేళ్ల బాబు, ఏడాది పాపతో సహా మహిళ కూడా మృతి చెందింది. కొండపల్లి మార్కెట్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమా
వనపర్తి జిల్లాలో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా నలుగురు మృతి…విష ప్రయోగం జరిగినట్లు అనుమానం
వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగ్ పూర్ లో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా మృతి చెందిన నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. విష ప్రయోగం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. వారే ఆత్మహత�
ఎంత దారుణం : 11 నెమళ్లను చంపేసిన రైతు..ఎందుకో తెలిస్తే షాక్ తింటారు
భారతదేశంలో ఓ పక్కన కరోనా విజృంభిస్తుంటే..మనుషులు మాత్రం క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మూగజీవాలను పొట్టన పెట్టుకుంటున్నారు. వాటితో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అమాయక జీవుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఏనుగులు, కుక్కలు..ఇతర జీవాలను ఏ మాత్ర