Polavaram Projects

    CM Jagan Tour : ఢిల్లీకి సీఎం జగన్.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధానితో భేటీ..!

    January 3, 2022 / 11:53 AM IST

    ఏపీ సీఎం జగన్ సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నారు. దాదాపు 14 నెలల తరువాత మోడీని సీఎం జగన్ కలవనున్నారు.

    YS Jagan Mohan Reddy : రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

    January 2, 2022 / 01:09 PM IST

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల అపాయిట్‎మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోం

    పోలవరం నిర్మాణ భాధ్యత కేంద్రానిదే : జీవీఎల్ నరసింహారావు

    December 10, 2019 / 09:41 AM IST

    ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు చెప్పారు. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి పోలవరం నిర్మాణం కోసం రూ.6764 కోట్లు ఇచ్చిందని ఆయన తెలిపారు.  అయితే 2014 ముందు చేసిన ఖర్చు�

    జగన్ కు షాక్ : పోలవరం పనులకు హైకోర్టు బ్రేక్

    November 8, 2019 / 10:05 AM IST

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు మరోసారి బ్రేక్ పడింది. హైడల్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను నవంబర్ 8,2019 శుక్రవారం, విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. దీనికి తోడు �

    పోలవరం రివర్స్ టెండరింగ్ సక్సెస్ – తొలి ఆదా రూ.43 కోట్లు

    September 20, 2019 / 01:15 PM IST

    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ఊహించని విధంగా సత్ఫలితాలను ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్లోని 65 ప్యాకేజి పనికి టెండ

    ధవళేశ్వరం వద్ద 2 వ నంబరు ప్రమాద హెచ్చరిక

    September 9, 2019 / 03:22 AM IST

    ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి వస్తున్న భారీగా వరదనీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. బ్యారేజి వద్ద సెప్టెంబరు9, సోమవారం ఉదయానికి నీటిమట్టం 14.1 అడుగులకు చేరింది.  దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చ

    కాంక్రీట్ రికార్డ్ : పోలవరానికి గిన్నీస్ బుక్ ఆఫీసర్స్

    January 6, 2019 / 01:50 AM IST

    పోలవరానికి ఇద్దరు గిన్నీస్‌ బుక్ అధికారులు న్యాయనిర్ణేతలుగా 8మంది నిపుణులు 24మంది రికార్డు పనులు పరిశీలిస్తారు బ్లాస్టింగ్ వద్ద ప్రతీ 15నిమిషాలకు పనుల పరిశీలన ఎప్పటికప్పుడు పనుల వేగం నమోదు పనులను పరిశీలించనున్న గిన్నీస్ బుక్ నిర్వాహకులు ప

10TV Telugu News