Polavaram

    గడువుకు ముందే పోలవరం పూర్తి చేస్తే పార్టీ మూసేస్తారా? : టీడీపీకి మంత్రి అనిల్ సవాల్

    September 24, 2019 / 06:19 AM IST

    పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ సూపర్ సక్సెస్ అయ్యిందని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. అంచనా వ్యయం కన్నా 638 కోట్లు తక్కువకు టెండర్ దాఖలు చేసి మేఘా ఇంజనీరింగ్ సంస్ధ పనులను దక్కించుకుంది. దీని వల్ల ప్రభుత్వానికి 780 �

    రీ టెండర్ టైమ్ : పోలవరం రివర్స్ టెండర్..బిడ్లు ఓపెన్

    September 23, 2019 / 01:10 AM IST

    పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రివర్స్ టెండర్లను.. కొన్ని గంటల్లో ఏపీ ఇరిగేషన్ శాఖ ఓపెన్ చేయనుంది. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు ధవళేశ్వరం దగ్గరున్న పోలవరం ప్రాజెక్ట్ హెడ్ ఆఫీస్‌లో.. రివర�

    పోలవరం రివర్స్ టెండరింగ్ సక్సెస్ – తొలి ఆదా రూ.43 కోట్లు

    September 20, 2019 / 01:15 PM IST

    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ఊహించని విధంగా సత్ఫలితాలను ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్లోని 65 ప్యాకేజి పనికి టెండ

    రాష్ట్రమే కడుతుంది : పోలవరంపై మంత్రి కీలక వ్యాఖ్యలు

    August 26, 2019 / 10:05 AM IST

    ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం  నిర్మాణాన్ని పూర్�

    రాజధానిపై మంత్రి కొడాలి కీలక వ్యాఖ్యలు…టీడీపీ నేతల ఉద్యమాలు కూడా ఆపలేవు

    August 22, 2019 / 03:02 PM IST

    రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పులేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని.. తాము చేసిన అక్�

    హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

    August 22, 2019 / 06:33 AM IST

    హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లొద్దని

    జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చారు : జగన్‌కు దోచి పెట్టారు

    May 5, 2019 / 09:40 AM IST

    ఏపీ మంత్రి దేవినేని ఉమ.. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ వల్లే ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసే ఉన్నారని చెప్పారు. మోడీ

    మళ్లీ కలకలం : పోలవరం దగ్గర భూమిలో పగుళ్లు

    April 28, 2019 / 05:47 AM IST

    పోలవరం ప్రాజెక్టు దగ్గర మరోసారి కలకలం చెలరేగింది. భూమిలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. రెండు రోజులుగా భూమి కుంగుతోంది. 902 కొండ దగ్గర 30 అడుగుల మేర భూమి

    డేంజర్ బెల్స్ : పోలవరం దగ్గర మళ్లీ కుంగిన భూమి

    April 27, 2019 / 08:09 AM IST

    పోలవరం ప్రాజెక్టు దగ్గర డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇక్కడ భూమి కుంగిపోవడం సర్వసాధారణమై పోయింది. మరోసారి భూమికి పగులు ఏర్పడి కుంగిపోతూ వస్తోంది. పగుళ్లు ఏర్పడ్డాయి. యంత్రాలు భూమిలోకి వెళుతున్నాయి. ఇది గమనించిన కార్మికులు, స్థానికులు భయాందో

    ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ ఎందుకు మాట్లాడరు

    April 25, 2019 / 07:05 AM IST

    అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తుంటే జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని

10TV Telugu News