Home » Police investigate
వెంకట రమణను చంపేందుకు ప్లాన్ వేసుకుని, తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి 12.20 గంటలకు వచ్చాడు.
రేవ్ పార్టీకి మొత్తం 200 మంది హాజరైనట్లు, పార్టీకి ఎంట్రీ ఫీజు రెండు లక్షలు వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది
అతి వేగంగా వచ్చిన కారు హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.
కుటుంబ సభ్యులకు తెలియకుండా తండ్రి ఇతరులకు పెంపకం కోసం ఎలా ఇస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. డబ్బులకు ఆశపడి ఇలాంటి దారుణానికి పాల్పడి ఉండవచ్చని ప్రచారం సాగుతోంది.
వామనరావు దంపతుల హత్య కేసుతో తనకు సంబంధం లేదని పుట్టమధు అన్నారు. రాజకీయంగానే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
blast on Rail tracks in Tirupati : తిరుపతిలో రైలు పట్టాలపై పేలుడు కలకలం సృష్టించింది. తారకరామా నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్పై పేలుడు సంభవించింది. పట్టాలపై ఉన్న ఓ బాక్సును శశికళ అనే మహిళ పక్కకు లాగింది. దీంతో… భారీ శబ్ధంతో ఆ బాక్స్ పేలిపోయింది. శశికళకు తీవ్రగా�