Home » police station
Sathankulam lockup death case, forensic report father son brutally tortured : తమిళనాడులో సంచలనం సృష్టించిన సత్తాన్ కులం లాక్ అప్ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తన నివేదికను మద్రాస్ హైకోర్టుకు సమర్పించింది. ‘‘రిజల్ట్స్ ఆఫ్ లాబొరేటరి అనాలిసిస్’’ పేరిట రూపొందించిన ఫోరెన్స�
వీపు మీద కత్తిపోటుతో నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చేశాడో వ్యక్తి. Madhya Pradesh పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనకు సంబంధించిన ఫొటో వైరల్ అయింది. అలా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పటికీ పోలీసులు లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని యాక్షన్ తీసుకోవడానికి బ
పుణెలో దారుణం జరిగింది. ఓ యువకుడు తనతో సహజీవనం చేస్తున్న యువతిని అతి కిరాతకంగా చంపేశాడు. గర్భవతి అని తెలిసినా హత్య చేశాడు. ఆ తర్వాత పశ్చాతాపంతో కుమిలిపోయాడు. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అతడు డిప్రెషన్ కు లోనయ్యాడు. తాను తప్పు చేశానని కుమిల
బైక్ కు హైదరాబాద్ పోలీసులు జరిమాన వేయడంతో సిరిసిల్ల వాసి లబోదిబోమంటున్నాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేయడం ఏంటీ ? సిరిసిల్ల వాసి బాధ పడడం ఏంటీ ? అంతా గందరగోళంగా ఉంది అనుకుంటున్నారు కదా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల పట్టణంలోన
జేసీ కుటుంబానికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. బెయిల్ పై విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి సంతకం చేసేందుకు అనంతపురం వన్ టౌన్ పీఎస్ కు వెళ్లారు. అయితే సంతకాలు పెట్టడం పూర్తై 2 గంటలైనా వారిని పోలీసులు బయటకు పం
కరోనా వేళ మాస్క్ కంపల్సరి అయిపోయింది. నిత్యజీవితంలో ఇదొక భాగమయ్యే పరిస్థితి ఏర్పడింది. బయటకు వెళ్లిన సమయంలో తప్పకుండా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఇదొక్క మనుషులకే మాత్రం కాదని..జంతువులకు కూడా వర్తిస్తుందని క
మాస్క్ పెట్టుకోనందుకు రూ. 500 జరిమాన వేయడంతో కరెంటు బిల్లులు కట్టలేదని ఓ లైన్ మెన్ పీఎస్ కు కరెంటు కట్ చేసిన ఘటన గుర్తుండే ఉంటుంది కదా…సేమ్ ఇలాగే చేశాడు మరో లైన్ మెన్. ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్న టైం వచ్చేసింది. కరె�
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. కర్నూలు జిల్లాలోని బనగానపల్లె పోలీస్ స్టేషన్ లో కరోనా రేపుతోంది. 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇద్దరు ఏఎస్ఐలు, నలుగురు హెడ్ కానిస్టేబుల్స్, ఐదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. ఏపీ ప్రభుత్వపై ఆయన ఫైర్ అయ్యారు. ఏపీలో దిశ చట్టం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు. రాజమండ్రిలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పవన్ విచారం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం అ
ఈ రోజుల్లో ఎవరికీ ఓర్పు, సహనం ఉండటం లేదు. ఆవేశాలతో జీవితాలు బుగ్గి చేసుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన వారి మధ్య వచ్చిన విభేదాలతో… ఆవేశంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకునే దాకా వెళ్లటంతో రెండు కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగింది. చివరికి పోలీసుల ఎదుట�